నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. 10 మంది మృతి
Mar 26, 2026, బంగ్లాదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దౌలత్దియా ఘాట్ సమీపంలో 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి పద్మా నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మంది మృతి చెందగా, 11 మంది ప్రాణాలతో….










