సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ – 47 మందికి రూ. 48 లక్షలు అందజేత
గంగాధర నెల్లూరు: ఆపదలో ఉన్న పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని, బాధితులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ మరియు గంగాధరనెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ వి.ఎం. థామస్ అన్నారు. శుక్రవారం జిల్లా టీడీపీ అధ్యక్షులు షణ్ముగ….










