Latest Posts

బావ హరీశ్ రావుకు అండగా నిలిచిన కేటీఆర్, కవిత..

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేట ఎమ్మెల్యే, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. హనుమంతరావు సిద్దిపేటలో హరీశ్ రావును ఓడిస్తా అని చెప్పారు. మెదక్ లో హరీశ్ రావు పెత్తనం ఏమిటని మైనంపల్లి….

చంద్రయాన్-3, చంద్రయాన్-2 మధ్య తేడాలివే..!

చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ ల్యాండింగ్ కోసం యావత్ దేశం ఎదురు చూస్తోంది. కాగా 2019లో చంద్రయాన్-2 మిషన్ లో భాగంగా పంపిన ఆర్బిటర్ తో విక్రమ్ ల్యాండర్ అనుసంధానం చేశారు. దీంతో ల్యాండర్‌ మాడ్యుల్‌ను సంప్రదించేందుకు బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్‌,….

AP

APNGGOగా పేరు మార్చుకుంటున్న ఏపీఎన్జీవో అసోసియేషన్..

ఏపీలో లక్షలాది ఉద్యోగులు సభ్యులుగా కలిగిన ఏపీ ఎన్జీవో సంఘం ఇక పేరు మార్చుకోనుంది. విజయవాడలో జరుగుతున్న ఎన్జీవోల మహాసభల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తొలిరోజు పేరు మార్పుకు సంబంధించి తీసుకున్న నిర్ణయంపై రెండోరోజు అయిన ఇవాళ తీర్మానం చేయబోతున్నారు…..

తిరుమలలో కారేరిష్ఠి యాగం.. మూడు రోజుల పాటు నిర్వహించనున్న టీటీడీ..

తిరుమలలో నేటి నుంచి 26 తేదీ వరకు కారేరిఇష్టి యాగం, వరుణజపం, పర్జన్యశాంతి హోమం నిర్వహించనున్నారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి.. దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ యాగాలు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. కారేరిష్ఠి యాగాన్నితిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన….

సుదీర్ఘ విరామమే కొంప ముంచింది.. లూనా25 విఫలమవడంపై యూరీ బోరిసోవ్ స్పందన..

ఆగస్టు 21న లూనా-25 స్పేస్‌క్రాఫ్ట్ దాని ఇంజిన్‌లు సరిగ్గా షట్ డౌన్ చేయడంలో విఫలమవడంతో చంద్రుడిపై కూలిపోయిన విషయం తెలిసిందే. అయితే దీనిపై రోస్కోస్మోస్ డైరెక్టర్ జనరల్ యూరీ బోరిసోవ్ స్పందించారు. ఈ దుర్ఘటనకు దేశం దశాబ్దాలపాటు చంద్రుని అన్వేషణలో విరామమే….

విమానంలో ఇద్దరు యువతులో వ్యాపారి ?, ఎయిర్ పోర్టులో అదిరిపోయే వెల్ కమ్ !

బెంగళూరు: విమానంలో ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లతో అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసులు ఒక విదేశీ పౌరుడిని అరెస్టు చేశారు. మాల్దీవులకు చెందిన అక్రమ్ మహ్మద్ (51)ను అరెస్టు చేశామని బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం….

AP

విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, సికింద్రాబాద్ వారికి ముఖ్య గమనిక

తూర్పు కోస్తా రైల్వే పరిధిలోని ఖుర్దా రోడ్ లో మూడోలైనుకు సంబంధించి నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నాయి. దీంతో భారీ సంఖ్యలో రైళ్లను అధికారులు రద్దు చేశారు. భువనేశ్వర్, మంచేశ్వర్, హరిదాస్ పూర్-ధన్ మండల్ సెక్షన్ లో ముందస్తు ఇంటర్….

జాగ్రత్త.. జనాన్ని మోసం చేస్తోన్న ఈ ఆరు ఫేక్ పాస్ పోర్ట్ వెబ్ సైట్లు

ఫేక్‌ పాస్‌ పోర్ట్‌ వెబ్‌సైట్లపై కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. ఆయా వెబ్‌ సైట్లను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించింది. ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ఫామ్స్, అపాయింట్‌ మెంట్‌ షెడ్యూలింగ్‌కు సంబంధించిన సేవలు అందిస్తామంటూ కొన్ని వెబ్‌సైట్లు, యాప్స్‌ జనాన్ని మోసం చేస్తున్నాయని….

బ్రిటిష్‌ రాజప్రసాదం కంటే నాలుగు రెట్లు ఉండే మన లక్ష్మీ విలాస్‌ ప్యాలెస్‌.. విశేషాలు తెలుసా?

అనేక అద్భుతమైన భవనాలకు నిలయం మన భారతదేశం. ఎంతో ఖరీదైన విలాసవంతమైన యాంటిలియా భవనం ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్‌ అంబానీకి చెందినది. ఇది ప్రపంచంలోనే రెండవ అత్యంత ఖరీదైన ఇల్లుగా ప్రసిద్ధి. అయితే యాంటిలియాను మించి భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్‌ నివాసం….

పాక్‌-చైనా బార్డర్‌ లోనే మోడీ షురూ.. తొలి హైడ్రోజన్‌ బస్సుకు నాంది

దేశీయంగా తయారైన తొలి హైడ్రోజన్‌ ఇంధన బస్సు రోడ్డు ఎక్కబోతోంది. కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లో వాణిజ్య రవాణా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శత్రు దేశాలైన పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లోనే దీనికి మోదీ నాంది పలకబోతున్నారు. దీంతో ఆ రెండు దేశాలతోపాటు ప్రపంచ….