కదిరి రథోత్సవంలో ప్రమాదం: రథచక్రం కిందపడి పులగంపల్లి యువకుడికి తీవ్ర గాయాలు!
శ్రీసత్యసాయి జిల్లాలో అత్యంత వైభవంగా జరిగే కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. నల్లమాడ మండలం పులగంపల్లి గ్రామానికి చెందిన అనిల్ అనే యువకుడు స్వామివారి రథోత్సవాన్ని (తేరు) చూడటానికి కదిరికి వెళ్లాడు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో రథం….










