మెండా మార్కెట్ బంగారం చోరీ కేసులో కీలక పురోగతి..
గత శనివారం సికింద్రాబాద్ లోని మెండా మార్కెట్ లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 40 గంటలలోపే కొంత మంది నిందితులను పట్టుకున్నారు. 8 మంది బృందంలో నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. శనివారం మధ్యాహ్నం పాట్ లోని బాలాజీ….










