అల్యూమినియంతో వందే భారత్ రైళ్లు.. ఫ్రెంచ్ కంపెనీ ఆల్ స్టోమ్ తో ఒప్పందం
వందే భారత్ రైళ్ల వేగం పెంచేందుకు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రెంచ్ కంపెనీ ఆల్ స్టోమ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఆల్ స్టోమ్ 100 వందే భారత్ రైళ్లను అందిస్తుంది. ఒక్కో దాని ఖరీదు….










