గద్దర్ రచనలు ప్రజలకు ఎంతో స్ఫూర్తి: ప్రధాని మోడీ, విమలకు లేఖ
హైదరాబాద్: ప్రజా కవి గద్దర్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కన్నుమూసిన ప్రజా గాయకుడు గద్దర్ పాటలు బడుగుల జీవితం, సమస్యలను ప్రతిబింబిస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ మేరకు గద్దర్ సతీమణి….










