కరవు నివారణ పేరుతో రూ.900 కోట్లు కొట్టేశారన్న పయ్యవుల కేశవ్
రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీలతో తీసుకు రూ. 900 కోట్లు నిధులు పక్కదారి పట్టాయంటూ పిఏసి ఛైర్మన్ పయ్యావుల సంచలన ఆరోపించారు. ఏపీ ప్రభుత్వ సహకారంతో భారీ స్కాంకు పాల్పడ్డారన్నారు. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో భారీ దోపిడీకి తెర లేపారని, రాయలసీమ….










