పరీక్షల ఒత్తిడితో విషాదం: తల్లి మందలించిందని మాత్రలు మింగిన పదో తరగతి విద్యార్థిని మృతి – ప్రాణాలు తీసుకోవడం పరిష్కారం కాదన్న
✍️ కంబదూరు మండల కేంద్రంలోని గుండ్లపల్లి కాలనీ కి చెందిన మైథిలి అనే బాలిక , స్థానిక ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి చదువుతుండగా, ఆ పరీక్షల్లో మంచి ఫలితాలు తీసుకుని రావాలని ఆ బాలిక తల్లి శనివారం సూచనలు….










