Latest Posts

AP

గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణకు 14 సంవత్సరాల బాలికలకు హెచ్.పి.వి టీకా వేసేందుకు చర్యలు తీసుకోవాలి- :జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్

అనంతపురము, మార్చి 09: – *గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణకు 14 సంవత్సరాల బాలికలకు హెచ్.పి.వి టీకా వేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో గర్భాశయ ముఖ….

AP

గుత్తి కోట ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి – జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్

అనంతపురము, మార్చి 09: – *గుత్తి కోట ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గుత్తి ఫోర్ట్ ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్….

AP

కుటుంబ వ్యవస్థకు మూలస్తంభం మహిళ – టీటీడీ జేఈవో (విద్య, వైద్యం) డా. ఎ. శరత్

కుటుంబ వ్యవస్థకు మూలస్తంభం మహిళ – టీటీడీ జేఈవో (విద్య, వైద్యం) డా. ఎ. శరత్ 32 మంది మహిళా ఉద్యోగులకు పద్మావతి అవార్డులు మహతి కళాక్షేత్రంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు తిరుపతి: భారతీయ కుటుంబ వ్యవస్థకు మహిళ….

AP

ఆధ్యాత్మిక ప్రాంగణంలో రాజకీయ ప్రసంగం… రాజకీయ నాయకుల ఫ్లెక్షీలు… విస్తుపోయిన భక్త జనం…

  శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణం ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం. ఆలయ ఆవరణలోని టికెట్ కౌంటర్ల వద్ద ఉన్న షెడ్డులో భజనలు, సంకీర్తనలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు జరుగుతుంటాయి. అయితే ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ప్రాంగణం రాజకీయ….

AP

మృత్యుంజయ స్వామికి విశేష అభిషేకాలు…

  శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి క్షేత్రంలో సోమవారం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణం వేడుకగా నిర్వహించారు. అంతేకాకుండా మృత్యుంజయ స్వామికి విశేష అభిషేకాలు జరిగాయి. పాలు, పెరుగు, గంధం, తేనె, విభూది, కొబ్బరినీళ్లు, సుగంధ ద్రవ్యాలతో స్వామిని….

AP

ముక్కంటి సన్నిధిలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి…

  శ్రీకాళహస్తి: తెలంగాణ రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సోమవారం శ్రీకాళహస్తీశ్వ రాలయానికి విచ్చేసారు. కుటుంబ సభ్యులతో వచ్చిన ఆయనకు దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా దర్శించుకున్నారు. తర్వాత వేద పండితులు ఆశీర్వదించారు. దేవస్థానం అధికారులు….

AP

ఏపీలో ఎన్ఎస్ టీఐ ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా..

ఏపీలో ఎన్ఎస్ టీఐ ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా *రూ. 100 కోట్లతో అత్యాధునిక శిక్షణ *యువతకు ఉద్యోగాలే లక్ష్యం -ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ యువతకు ఆధునిక నైపుణ్యాలను అందించి, వారిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ప్రధాన….

AP

అసత్య ప్రచారాలను నమ్మవద్దు – భక్తులకు టిటిడి విజ్ఞప్తి

శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి నెయ్యి నిల్వలకు కొరత లేదు అసత్య ప్రచారాలను నమ్మవద్దు – భక్తులకు టిటిడి విజ్ఞప్తి తిరుమల: శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన ఆవు నెయ్యి నిల్వలు టిటిడి వద్ద సమృద్ధిగా ఉన్నాయని టిటిడి స్పష్టం….

AP

భూమికి సర్వహక్కుదారు మీరే. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు.

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం ప్రతి రైతుకు తన సొంత పొలంపై సర్వ హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేస్తోందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు వెల్లడించారు. అందులో భూ యజమాని ఫోటో, ప్రభుత్వ రాజముద్ర మినహా ఇంకెవరి….

AP

15 ఏళ్ల తర్వాత పునఃప్రారంభమైన అన్నదమ్ముల భేటీ: తాడిమర్రిలో భక్తుల కోలాహలం

తాడిమర్రి yes9tv15 సంవత్సరాల తర్వాత అన్నదమ్ముల భేటీ – గుర్రపు ప్రతిమల ఊరేగింపుతో భక్తుల ఆనందం తాడిమర్రి మండలంలోని చిల్లవారి పల్లి సమీపంలో వెలసిన శ్రీ కాటి కోటేశ్వర స్వామి పుణ్యక్షేత్రానికి సంబంధించిన సాంప్రదాయ కార్యక్రమం 15 సంవత్సరాల తర్వాత ఘనంగా….