కదిరి రథోత్సవ ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే కందికుంట భారీ ఆర్థిక సాయం
శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవంలో నిన్న ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించి కొంతవరకు కాలు కోల్పోయిన కుటుంబానికి అతను ఉద్యోగం చేసుకుంటానంటే ఆలయంలో ఉద్యోగం ఇస్తామని లేదు చేసుకోలేమంటే ఆర్థికంగా ఆ కుటుంబానికి….










