Latest Posts

AP

పేద విద్యార్థులకు ‘డొక్కా సీతమ్మ’ అమృత హస్తం: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం తో సన్న బియ్యంతో నాణ్యమైన భోజనాన్ని అందించడం చాలా సంతోషంగా ఉందని ప్రభుత్వ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు కూటమి ప్రభుత్వాన్ని….

AP

రైతు అరటి తోటపై దుండగుల దాడి: బాధితుడిని పరామర్శించిన హరీష్ బాబు

తాడిమర్రి(yes9tv)రైతు అరటి తోటకు నిప్పు – ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు, పరామర్శ తాడిమర్రి మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన రైతు ఏటుకూరు నాయుడు అరటి తోటలో గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టి తీవ్ర నష్టం కలిగించారు. అదేవిధంగా నీటి పైపులైన్,….

AP

పరిశుభ్రతే ఆరోగ్యానికి సోపానం: తాడిమర్రిలో ‘స్వచ్ఛ రథం’ ప్రారంభించిన హరీష్ బాబు

తాడిమర్రి (yes9tv)పరిశుభ్రతే ఆరోగ్యానికి మొదటి మెట్టు – హరీష్ బాబు చెత్త నిర్వహణలో ప్రజలు ముందుకు రావాలి – హరీష్ బాబు ప్రతి గ్రామం స్వచ్ఛ గ్రామంగా మారాలి – స్వచ్ఛ రథం ప్రారంభోత్సవంలో పిలుపు ధర్మవరం నియోజకవర్గంలోని గ్రామాలు మరియు….

AP

పరీక్షల ఒత్తిడితో విషాదం: తల్లి మందలించిందని మాత్రలు మింగిన పదో తరగతి విద్యార్థిని మృతి – ప్రాణాలు తీసుకోవడం పరిష్కారం కాదన్న

✍️ కంబదూరు మండల కేంద్రంలోని గుండ్లపల్లి కాలనీ కి చెందిన మైథిలి అనే బాలిక , స్థానిక ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి చదువుతుండగా, ఆ పరీక్షల్లో మంచి ఫలితాలు తీసుకుని రావాలని ఆ బాలిక తల్లి శనివారం సూచనలు….

AP

నల్లమాడలో ‘రైతన్న మీకోసం’: అన్నదాతల ఖాతాల్లోకి రూ. 6 వేల జమ – ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ముఖ్య అతిథి!

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలంలో ప్రభుత్వం ప్రస్తుతం అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకం కింద మూడో విడత 6 వేల రూపాయలను రైతుల ఖాతాలో ఈనెల 13వ తేదీన జమ చేయడం జరిగినది ఇందులో భాగంగా ప్రతి….

AP

నల్లమడలో ‘స్వచ్ఛ రథం’ ప్రారంభం: ప్లాస్టిక్ రహిత గ్రామాలే లక్ష్యం – ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పిలుపు!

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమడ మండలం కేంద్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో మంజూరైన స్వచ్ఛ రథాన్ని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. గ్రామాల్లో చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే….

AP

కూటమి ప్రభుత్వంలోనే ముస్లిం మైనార్టీల అభివృద్ధి సాధ్యం…

కూటమి ప్రభుత్వంలోనే ముస్లిం మైనార్టీల అభివృద్ధి సాధ్యం రంజాన్ పండగ సందర్భంగా పేద ముస్లింలకు దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి కూటమి ప్రభుత్వం తోనే ముస్లిం మైనార్టీల అభివృద్ధి….

AP

ఎర్రదొడ్డిలో ‘రైతన్నా… మీ కోసం’: ఇంటింటికీ వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే కందికుంట…

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం రూపొందించిన పంచసూత్రాలను, ప్రతి రైతు ఇంటికి వెళ్లి అవగాహన కల్పించే కార్యక్రమం “రైతన్నా… మీ కోసం”. కార్యక్రమంలో భాగంగా . ఈ రోజు కదిరి నియోజకవర్గం కదిరి రూరల్ మండలం ఎర్రదొడ్డి గ్రామంలో “రైతన్నా… మీ….

AP

కదిరి ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి హుండీ ఆదాయం రూ. 1.15 కోట్లు!

🙏 *ప్రహ్లద సమేత స్వయంభూగా వేలశియున్నశ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానము* 🙏 కదిరి పట్టణము, శ్రీ సత్యసాయి జిల్లా., ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెం: 08494 – 221066, 221366 email: endow-eokadiri@gov.in, ac_eo_kadiri@yahoo.co.in *Web Site www.aptemples.ap.gov.in* *_శ్రీస్వామి….

AP

తాడిపత్రిలో రాజకీయ సందడి: జేసీ సోదరులను మర్యాదపూర్వకంగా కలిసిన పెరుమాళ్ళ జీవానంద రెడ్డి!

జెసి దివాకర్ రెడ్డి జెసి ప్రభాకర్ రెడ్డి లను మర్యాదపూర్వకంగా కలిసిన పెరుమాళ్ళ జీవానంద రెడ్డి 16-03-2026 తాడిపత్రి నియోజకవర్గం మాజీ ఎంపి మాజీ ఎమ్మెల్యే జెసి దివాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి లను….