Latest Posts

విరాట్‌ కోహ్లీ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

పరుగుల వీరుడు, రికార్డుల రారాజు కింగ్‌ కోహ్లీ(Virat Kohli).. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందాడు. సోషల్‌మీడియాలో ఫాలోవర్లూ ఎక్కువే. ఒక్క ఇన్‌స్టాగ్రామ్ లోనే కోహ్లీకి 252 మిలియన్లకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. అత్యంత విలువైన ఆటగాడిగా మారిన కోహ్లి ఆస్తుల విలువ రూ.వెయ్యి….

AP

జగన్ చేతికి ఐప్యాక్ రిపోర్ట్- ఎమ్మెల్యేలతో భేటీ: ఆ ఎమ్మెల్యేలకు టికెట్ కష్టమే..!!

అమరావతి: వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. ప్రత్యర్థి పార్టీలకు ఒక్క అవకాశం కూడా ఇవ్వకూడదని,….

AP

బెలారస్‌కు అణ్వాయుధాలు: పుతిన్ సంచలనం, జపాన్‌పై అమెరికా వేసిన వాటికంటే పవర్ఫుల్

మాస్కో: ఉక్రెయిన్‌తో దాడులు కొనసాగుతున్నవేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. బెలారస్‌కు మొదటి బ్యాచ్ అణ్వాయుధాలను తరలించామని పుతిన్ తెలిపారు. వేసవి చివరి కల్లా మిగితా వాటిని కూడా తరలిస్తామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ ఎదురుదాడికి పాల్పడుతున్న….

జనసేన ప్రభుత్వ అజెండా ఇదే..! కాకినాడలో వెల్లడించిన పవన్..

6hr4 shares ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓవైపు విపక్షాలను కూడగట్టేందుకు ప్రయత్నిస్తూనే, మరోవైపు తనను సీఎం చేయాలంటూ ఓటర్లకు విజ్ఞప్తులు చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ మరో కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. తన పార్టీని అధికారంలోకి తేవాలని,….

AP

మరో 2 రోజులు తీవ్ర వడగాలులు..!

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ఉష్ణోగ్రత పరిస్థితులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 478 మండలాల్లో వడగాలులు వీస్తున్నాయి. పార్వతీపురం మన్యం 44.87 డిగ్రీలు, విజయనగరం 44, అనకాపల్లి 43.9, అల్లూరి 42.7, తూర్పుగోదావరి 42.5, ఏలూరు 42.2, ఎన్టీఆర్ 41.9, విశాఖపట్నం 41.3, గుంటూరు 41,….

AP

గో బ్యాక్ రాజయ్య; ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు షాకిచ్చిన గ్రామస్తులు!!

వచ్చే ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వచ్చే ఎన్నికలలో విజయం సాధించి ఎలాగైనా గులాబీ జెండా ఎగురవేయాలని ప్రయత్నాలు చేస్తోంది. మరోపక్క బీజేపీ, కాంగ్రెస్ లు సైతం వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను….

కంపెనీలో మేడమ్ మేనేజర్, కానీ సార్ ?, ఒకే ఇంటిలో ఏం చేశారంటే ?, నార్త్ ఇండియన్ !

బెంగళూరు: ఉన్నత విద్యాభ్యాసం చేసిన యువతి కార్పోరేట్ కంపెనీలో మేనేజర్ స్థాయి ఉద్యోగం చేస్తున్నది. అదే సమయంలో అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడు లేడీ మేనేజర్ కు పరిచయం అయ్యాడు. ఇద్దరూ స్నేహితులు అయ్యారు. తరువాత ఇద్దరూ ప్రేమించుకుని….

AP

ఏపీకి చల్లని కబురు-ఈ జిల్లాల్లో ఎల్లుండి నుంచి వర్షాలు…

ఏపీలో జనం ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్నారు. గత రెండు వారాలుగా రుతుపవనాల కోసం ఎదురుచూస్తున్నా.. తొలకరి మాత్రం పలకరించడం లేదు. దీంతో జనం వర్షాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రం మొత్తానికి….