Latest Posts

‘సలార్‌’ టీజర్‌ సిద్ధం

ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన పౌరాణిక చిత్రం ‘ఆది పురుష్‌’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాపై కొన్ని వివాదాలు చెలరేగుతున్నా..బాక్సాఫీస్‌ వద్ద మాత్రం మంచి వసూళ్లను రాబడుతున్నది. ‘ఆదిపురుష్‌’ కోలాహలం ముగియడంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఇప్పుడు ‘సలార్‌’ అప్‌డేట్‌ కోసం ఎదురుచూస్తున్నారు…..

డౌట్ లేదు.. మనదే గెలుపు: మెట్రో, సహా మహేశ్వరంపై కేసీఆర్ వరాలు, కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: తెలంగాణలో మళ్లీ మనమే(బీఆర్ఎస్) గెలుస్తామని.. అందులో డౌటే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మహేశ్వరం పరిధిలోని తుమ్మలూరులో నిర్వహించిన 9వ విడత హరితహారం కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్….

అర్దరాత్రి మంచం మీద ప్రాణాలు వదిలేసిన లేడీ పోలీసు, రెండేళ్ల క్రితం భర్త కూడా!

బెంగళూరు: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కోవిడ్ ఇన్‌ఫెక్షన్ బాధితురాలిగా ఉన్నప్పటికీ ఓ ట్రాఫిక్ పోలీసు డ్యూటీ చేసింది. కోవిడ్ తో పోరాటం చేసిన లేడీ పోలీసులు అప్పట్లో ప్రాణాలతో భయపడింది. డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్లిన మహిళా ట్రాఫిక్ పోలీసు….

సిద్ధరామయ్య సర్కార్‌కు ఉప ఎన్నిక సవాల్- అభ్యర్థులు వీరే

బెంగళూరు: కిందటి నెలలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంది కర్ణాటక. 224 అసెంబ్లీ స్థానాలకు మే 10వ తేదీన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయాన్ని సాధించింది. 135 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటివరకు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ….

AP

కాకినాడ లోకల్- తగ్గేదే లేదు: పవన్‌పై ద్వారంపూడి దాడి

కాకినాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి బస్సు యాత్ర.. మాటల యుద్ధానికి తెర తీసింది. ఆయన చేసే ఘాటు విమర్శలకు అంతే ఘాటుగా స్పందిస్తోన్నారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. కత్తిపూడి, పిఠాపురం బహిరంగ సభల్లో చేసిన….

AP

వచ్చే ఎన్నికల్లో జరిగిదిదే – సీనియర్ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు..!!

ఏపీ రాకీయాల్లోనూ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ప్రతిపక్షాలు టార్గెట్ సీఎం జగన్ గా పొత్తులు కుదుర్చుకుంటున్నాయి. వైసీపీ సింగిల్ ఫైట్ కు సిద్దం అవుతోంది. జనసేనాని పవన్ కల్యాణ్ తన వారాహి యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి జగన్…వైసీపీ ప్రభుత్వం పైన తీవ్ర….

AP

పౌర్ణమి వేళ..విజయవాడ నుంచి అరుణాచలానికి బస్సు: రిజర్వేషన్, ఛార్జీల వివరాలివే

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వరుసగా ప్రత్యేక బస్సులను ప్రవేశపెడుతోంది. పర్యాటకాభివృద్ధి సంస్థతో పోటీ పడుతోంది. ఏపీటీడీసీ తరహాలోనే ప్రయాణికుల కోసం అనేక పర్యాటక కేంద్రాలకు బస్సులను అందుబాటులోకి తీసుకొని వస్తోంది. వాటికి ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ….

AP

ఎన్నికల వేళ అమరావతి పై ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ – విపక్షాలకు చెక్..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త మలుపు తీసుకుంటోంది. పొత్తులతో విపక్షాలు..సింగిల్ గా అధికార వైసీపీ ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో సంక్షేమంతో పాటుగా అభివృద్ధి ప్రధాన అంశంగా మారుతోంది. అందునా మూడు రాజధానుల వ్యవహారం మరింత కీలకం కానుంది…..

AP

రూ.80 లక్షలకు మోసపోయిన హీరోయిన్ రష్మిక

రష్మిక మందన్న.. పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. కన్నడంలో కిరిక్ పార్టీద్వారా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. చలో సినిమాద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమను కూడా పలకరించింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఆమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి…..