జగన్ అల్టిమేటంపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల రియాక్షన్ ఇదే
ఏపీలో గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ మరోసారి సమీక్ష నిర్వహించారు. ఇందులో 15 మంది వరకూ ఎమ్మెల్యేల పనితీరు సంతృప్తి కరంగా లేదని తేలినట్లు జగన్ వెల్లడించారు. వీరందరికీ వ్యక్తిగతంగా రిపోర్టులు పంపడంతో పాటు త్వరలో….










