Latest Posts

AP

జగన్ అల్టిమేటంపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల రియాక్షన్ ఇదే

ఏపీలో గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ మరోసారి సమీక్ష నిర్వహించారు. ఇందులో 15 మంది వరకూ ఎమ్మెల్యేల పనితీరు సంతృప్తి కరంగా లేదని తేలినట్లు జగన్ వెల్లడించారు. వీరందరికీ వ్యక్తిగతంగా రిపోర్టులు పంపడంతో పాటు త్వరలో….

కలిసిపోయిన రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి: అన్నదమ్ముల్లా పని చేస్తాం; టార్గెట్ ఫిక్స్!!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో ఆసక్తిగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రేవంత్ రెడ్డి టీ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతల మధ్య చోటు చేసుకున్న విభేదాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే…..

AP

హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ వారికి ముఖ్య గమనిక

ఈనెల 22వ తేదీ వరకు పలు రైళ్లను రద్దుచేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ఖరగ్ పూర్ డివిజన్ లో భద్రతకు సంబంధించిన పనులు జరుగుతుండటంతో వీటిని రద్దుచేస్తున్నట్లు వాల్తేరు సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి వెల్లడించారు. 20వ తేదీన (18045) షాలిమార్‌-హైదరాబాద్‌, హైదరాబాద్‌-షాలిమార్‌….

AP

కామెరూన్‍లో దగ్గు మందుతో 12 మంది పిల్లల మృతి..

ఇటీవలి కాలంలో సెంట్రల్ ఆఫ్రికన్ దేశంలో 12 మంది పిల్లలు చనిపోయారు. అయితే వారి మృతికి దగ్గు మందని కామెరూనియన్ అధికారులు చెబుతున్నారు. అయితే దగ్గు సిరప్ భారతదేశంలో తయారు చేసినట్లు వారు అనుమానిస్తున్నారు. నేచర్‌కోల్డ్ మందుల పెట్టె ఫోటోగ్రాఫ్‌లు రీమాన్….

సిద్దూ, డీకే, శెట్టర్ కు షాక్, నెల కాకుండానే ఎదురు దెబ్బ, టాస్క్ లేదు, తొక్కాలేదు !

బెంగళూరు/హుబ్బళి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీని ఎదిరించి బీజేపీలో నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సీఎం జగదీష్ శెట్టర్ అసెంబ్లీ….

AP

‘గుంటూరు కారం’ నుంచి పూజాహెగ్డే తొలగింపు?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతోన్న గుంటూరు కారం చిత్రం నుంచి హీరోయిన్ గా ఉన్న పూజాహెగ్డేను తొలగించారంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ గా….

AP

జగనన్న ఆణిముత్యాల అవార్డులు ప్రదానం-విద్యాసంస్కరణల ఫలితమేనన్న సీఎం జగన్..

ఏపీలో ఈ ఏడాది పదో తరగతి, ఇంటర్ మీడియట్ లో టాపర్లుగా నిలిచిన విద్యార్దులకుసీఎం జగన్ ఇవాళ జగనన్న ఆణిముత్యాలు అవార్డుల్ని ప్రదానం చేశారు. వీరితో పాటు వారి తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, హెచ్ఎంలను కూడా సన్మానించారు. రాష్ట్రంలో చేపడుతున్న విద్యాసంస్కరణల వల్లే….

AP

ఆ ట్రాన్స్‌జెండర్‌కు పీజీ మెడికల్ సీటు ఎందుకు ఇవ్వరు: తెలంగాణ హైకోర్టు

హైదరాబాద్: పీజీ వైద్య విద్యలో రిజర్వేషన్ కోటా కింద ట్రాన్స్‌జెండర్ అభ్యర్థికి ప్రవేశం కల్పించకపోవడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ వైద్య కమిషన్‌కు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అర్హత ఉన్నా సీటు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. ట్రాన్స్‌జెండర్….

5గురు హీరోలపై రెడ్ కార్డ్ బ్యాన్?

తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఐదుగురు కథానాయకులపై అక్కడి నిర్మాతల మండలి రెడ్ కార్డ్ జారీచేసినట్లు సమాచారం. సినీ పరిశ్రమలో తలెత్తే రాజకీయ, సామాజిక సమస్యలను పరిష్కరించడంతోపాటు ఇతర సంస్థలతో కలిసి పరిశ్రమను అభివృద్ధి పథంలో నడిపిస్తుంది. తమిళ పరిశ్రమకు చెదిన….