Author: YES9 TV

బీఆర్ఎస్‌లో తొలి వికెట్: సిట్టింగ్ ఎమ్మెల్యే అవుట్: కాంగ్రెస్‌లో చేరిక

ఆదిలాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో.. అధికార భారత్ రాష్ట్ర సమితి సమర శంఖాన్ని పూరించింది. అన్ని పార్టీల కంటే ముందుగా.. అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 111 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్……

రాజకీయాలకు పవన్ కల్యాణ్ చిన్న బ్రేక్..

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ వ్యవహారాలకు బ్రేక్ ఇవ్వనున్నారు. తాత్కాలిక విరామాన్ని ప్రకటించనున్నారు. మొన్నటివరకు వారాహి విజయ యాత్రతో తీరిక లేకుండా గడిపిన ఆయన కొద్దిరోజుల పాటు పొలిటికల్ టూర్లు, రాజకీయ కార్యకలాపాలకు పుల్ స్టాప్ పెట్టనున్నారు. దీనికి….

అభ్యర్థుల ప్రకటన పూర్తి.. ఇక ప్రచారమే మిగిలింది.. రేసులో ముందున్న కారు..

బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ సోమవారం 115 మందితో కూడిన జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో దాదాపు సిట్టింగ్ లందరికీ సీటు కేటాయించారు. అటు కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జాబితా….

బావ హరీశ్ రావుకు అండగా నిలిచిన కేటీఆర్, కవిత..

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేట ఎమ్మెల్యే, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. హనుమంతరావు సిద్దిపేటలో హరీశ్ రావును ఓడిస్తా అని చెప్పారు. మెదక్ లో హరీశ్ రావు పెత్తనం ఏమిటని మైనంపల్లి….

చంద్రయాన్-3, చంద్రయాన్-2 మధ్య తేడాలివే..!

చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ ల్యాండింగ్ కోసం యావత్ దేశం ఎదురు చూస్తోంది. కాగా 2019లో చంద్రయాన్-2 మిషన్ లో భాగంగా పంపిన ఆర్బిటర్ తో విక్రమ్ ల్యాండర్ అనుసంధానం చేశారు. దీంతో ల్యాండర్‌ మాడ్యుల్‌ను సంప్రదించేందుకు బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్‌,….

AP

APNGGOగా పేరు మార్చుకుంటున్న ఏపీఎన్జీవో అసోసియేషన్..

ఏపీలో లక్షలాది ఉద్యోగులు సభ్యులుగా కలిగిన ఏపీ ఎన్జీవో సంఘం ఇక పేరు మార్చుకోనుంది. విజయవాడలో జరుగుతున్న ఎన్జీవోల మహాసభల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తొలిరోజు పేరు మార్పుకు సంబంధించి తీసుకున్న నిర్ణయంపై రెండోరోజు అయిన ఇవాళ తీర్మానం చేయబోతున్నారు…..

తిరుమలలో కారేరిష్ఠి యాగం.. మూడు రోజుల పాటు నిర్వహించనున్న టీటీడీ..

తిరుమలలో నేటి నుంచి 26 తేదీ వరకు కారేరిఇష్టి యాగం, వరుణజపం, పర్జన్యశాంతి హోమం నిర్వహించనున్నారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి.. దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ యాగాలు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. కారేరిష్ఠి యాగాన్నితిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన….

సుదీర్ఘ విరామమే కొంప ముంచింది.. లూనా25 విఫలమవడంపై యూరీ బోరిసోవ్ స్పందన..

ఆగస్టు 21న లూనా-25 స్పేస్‌క్రాఫ్ట్ దాని ఇంజిన్‌లు సరిగ్గా షట్ డౌన్ చేయడంలో విఫలమవడంతో చంద్రుడిపై కూలిపోయిన విషయం తెలిసిందే. అయితే దీనిపై రోస్కోస్మోస్ డైరెక్టర్ జనరల్ యూరీ బోరిసోవ్ స్పందించారు. ఈ దుర్ఘటనకు దేశం దశాబ్దాలపాటు చంద్రుని అన్వేషణలో విరామమే….

విమానంలో ఇద్దరు యువతులో వ్యాపారి ?, ఎయిర్ పోర్టులో అదిరిపోయే వెల్ కమ్ !

బెంగళూరు: విమానంలో ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లతో అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసులు ఒక విదేశీ పౌరుడిని అరెస్టు చేశారు. మాల్దీవులకు చెందిన అక్రమ్ మహ్మద్ (51)ను అరెస్టు చేశామని బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం….

AP

విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, సికింద్రాబాద్ వారికి ముఖ్య గమనిక

తూర్పు కోస్తా రైల్వే పరిధిలోని ఖుర్దా రోడ్ లో మూడోలైనుకు సంబంధించి నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నాయి. దీంతో భారీ సంఖ్యలో రైళ్లను అధికారులు రద్దు చేశారు. భువనేశ్వర్, మంచేశ్వర్, హరిదాస్ పూర్-ధన్ మండల్ సెక్షన్ లో ముందస్తు ఇంటర్….