Latest Posts

AP

తుంగభద్ర డ్యామ్ కొత్త గేట్ల నిర్మాణం దేశంలోనే సరికొత్త రికార్డు: మంత్రి పయ్యావుల కేశవ్

బళ్లారి జిల్లా, హోస్పేట్. *”గో ఆల్ అవుట్” అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన పదమే తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల నిర్మాణానికి కారణం: రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల….

AP

తాగునీటి సమస్యపై సిపిఐ ధర్నా… కురాకులతోట కాలనీలో దాహం కేకలు…..

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం.   వేసవి ప్రారంభం కాకముందే తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేస్తూ కళ్యాణదుర్గం శివారు ప్రాంతంలోని కురాకులతోట కాలనీ వాసులు మంగళవారం ధర్నాకు దిగారు. సిపిఐ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట జరిగిన….

AP

వ్యవసాయ, అనుబంధ రంగాల ప్రగతిపై జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ సమీక్ష: జల సంరక్షణకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశం

అనంతపురం జిల్లా, కలెక్టరేట్. *ప్రైమరీ సెక్టార్ పై జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ సమీక్ష..* అనంతపురం, మార్చి 31 : – *అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో బుధవారం వ్యవసాయ, ఉద్యాన, అనుబంధ రంగాల అధికారులతో (ప్రైమరీ సెక్టార్)….

AP

తెల్లవారుజామునే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆకస్మిక తనిఖీ: వైద్య సేవలపై సంతృప్తి

అనంతపురం జిల్లా. *మరోసారి ఎమ్మెల్యే దగ్గుపాటి ఆకస్మిక తనిఖీలు* – *: తెల్లవారుజామున 5 గంటలకే ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీలు* – *: 2 గంటలపాటు ఆసుపత్రి మొత్తం కలియతిరిగిన ఎమ్మెల్యే* – *: రోగుల నుంచి కంప్లైంట్లు నిల్.. ఆసుపత్రిలో….

AP

పేదరికం లేని సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

అనంతపురం జిల్లా, రాయదుర్గం. పేదరికం లేని సమాజ నిర్మాణంలో భాగస్వాములు కండి మనమంతా పరస్పరం చేతులు కలిపితేనే పేదరికం లేని సమాజాన్ని నిర్మించుకోగలుగుతామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సూచించారు. రాయదుర్గం పట్టణంలోని నియోజకవర్గ విజన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన నో ప్రావర్టీ….

AP

అనంతపురం కలెక్టరేట్‌లో జర్నలిస్టులకు మెగా ఉచిత వైద్య శిబిరం: ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్

అనంతపురం జిల్లా, కలెక్టరేట్. 31.03.2026. *అక్రిడిటేషన్ పొందిన మీడియా ప్రతినిధులకు మెగా ఉచిత వైద్య శిబిరం..* *అనంతపురం కలెక్టరేట్ ప్రాంగణంలో మంగళవారం ఉదయం మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్..* *అనంతరం మెగా ఉచిత వైద్య శిబిరాన్ని….

AP

2029 నాటికి ప్రతి పేదవాడికీ సొంత ఇల్లు: సీఎం చంద్రబాబు ధీమా

తిరుపతి జిల్లా,నాయుడుపేట. డిసెంబర్‌లోపు మరో 4.50 లక్షల ఇళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో ఇళ్లు లేని పేదలకు గౌరవప్రదమైన నివాసం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి సుమారు 2.5 లక్షల….

AP

ఏపీ పోలీసుల ఎదుట మావోయిస్టు అగ్రనేత సోమన్న లొంగిబాటు

విజయవాడ మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి చెల్లూరి నారాయణరావు అలియాస్ సోమన్న ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు స్పెషల్ జోనల్ కమిటీ, డివిజనల్, ఏరియా కమిటీలతో సంబంధం ఉన్న పలువురు….

AP

ప్రమాదవశాత్తు మరణించిన టిడిపి కార్యకర్త కుటుంబానికి రూ. 5 లక్షల బీమా బాండ్ అందజేత

తెలుగుదేశం పార్టీ జెండా… టిడిపి కార్యకర్తకు అండ ప్రమాదవశాత్తు మరణించిన కిష్టప్ప కుటుంబానికి ఐదు లక్షల బాండు శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం కొండ్రవారిపల్లికి చెందిన టిడిపి కార్యకర్త నరసపు కిష్టప్ప గారు హైదరాబాద్ లో ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో….

AP

హెల్మెట్ లేకున్నా, మైనర్లు బైక్ నడిపినా కఠిన చర్యలు: తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి హెచ్చరిక

తాడిపత్రి నియోజకవర్గంలో వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి స్పష్టం చేశారు. ముఖ్యంగా హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని,….