పెరుగుతున్న ఎండలు.. వడదెబ్బపై అప్రమత్తంగా ఉండాలి: మలేరియా సబ్ యూనిట్ అధికారి నాగేంద్ర ప్రసాద్
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం • ఎండలు పెరుగుతున్నాయి … జాగ్రత్త వేసవి కాలంలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ నుంచి అప్రమత్తంగా ఉండాలని మలేరియా సబ్ యూనిట్ అధికారి నాగేంద్ర ప్రసాద్ సూచించారు. రాయదుర్గం మండల….










