పవన్ కళ్యాణ్ ‘దిష్టి’ వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల ఆగ్రహం: ‘ప్రజల మధ్య విద్వేషాలు నింపొద్దు!’
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన “కోనసీమ కొబ్బరికి తెలంగాణ ప్రజల దిష్టి తగిలింది” అనే వ్యాఖ్యలపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. ఇలాంటి మాటలు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలను….










