మద్దెలచెరువులో దారుణం: అరటి తోటకు నిప్పు పెట్టిన దుండగులు
తాడిమర్రి (Yes9tv)మద్దెలచెరువులో అరటి తోటకు నిప్పుపెట్టిన దుండగులు రైతు ఉప్పలూరు నాగార్జున రెడ్డికి సుమారు రూ.10 లక్షల నష్టం తాడిమర్రి మండలంలోని మద్దెలచెరువు గ్రామానికి చెందిన రైతు ఉప్పలూరు నాగార్జున రెడ్డికు చెందిన అరటి తోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు….










