రైలు కిందపడి 15 గొర్రెలు మృతి…
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం రైలు కిందపడి 15 గొర్రెలు మృతి డి. హిరేహాల్ మండలం హొసగుడ్డం గ్రామ సమీపంలో శనివారం ఉదయం విషాదం చోటు చేసుకుంది. రైలు పట్టాలు దాటుతున్న క్రమంలో గుంతకల్లు నుంచి చిక్కజాజూరు వెళ్తున్న ప్యాసింజర్ రైలు….










