ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి – ఇద్దరికీ తీవ్ర గాయాలు
పెనుమూరు: ఎదురు ఎదురుగా వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన పెనుమూరు మండలంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు పెనుమూరు మండలం స్వామి….










