Latest Posts

క్రికెటర్లు లంచ్ బ్రేక్ లో ఏం తింటారో తెలుసా?

భారతదేశంలో ఎన్నో మతాలున్నాయి. కానీ ఆ మతంకన్నా ఎక్కువగా క్రికెట్ ను ప్రేమిస్తారు. 140 కోట్ల భారతీయులది ఒకే మతం.. అది క్రికెట్. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ క్రికెట్ ను సంపూర్ణంగా ఆస్వాదిస్తారు. మ్యాచ్ ఉందంటే చాలు.. పనులన్నీ….

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి ఆహ్వాన పత్రిక రూ. 80 వేలు!!

మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠిలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని, పెళ్లికి కూడా రెడీ అయ్యారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక నేడు వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా జరగబోతుందని తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న ఒక….

జగన్ కు ఉద్యోగ నేతల థ్యాంక్స్- సీఎం భావోద్వేగం-జీపీఎస్ పై కీలక వ్యాఖ్యలు..

ఏపీలో ఉద్యోగులు ఎప్పటినుంచో పోరాడుతున్న పలు అంశాలపై ప్రభుత్వం తాజాగా కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వైసీపీ గతంలో ఇచ్చిన హామీల మేరకు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సీపీఎస్ రద్దు, హెచ్ఆర్ఏ పెంపు వంటి నిర్ణయాల్ని కేబినెట్ ప్రకటించింది…..

క్రికెట్ అభిమానులకు శుభవార్త.. ఆసియా, వరల్డ్ కప్ హాట్ స్టార్‍లో ఉచితంగా చూడొచ్చు..

ఆసియా కప్, వరల్డ్ కప్ హాట్ స్టార్ లో ఉచితంగా చూడొచ్చని డిస్నీ+ హాట్‌స్టార్ శుక్రవారం ప్రకటించింది. ఆసియా కప్, ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ టోర్నమెంట్‌లను హాట్ స్టార్ ఫ్రీ చూడవచ్చని ప్రకటించింది. అయితే ఈ అవకాశం కేవలం….

జూన్ 10 నుంచి రైల్వేలో కీలక మార్పులు

రాబోయే రోజుల్లో పంజాబ్, ఢిల్లీ, కేరళ వెళ్లడానికి మీరు ప్రయత్నాలు చేసుకుంటుంటే ఇది మీకు సంబంధించిన వార్తే. ఢిల్లీ నుంచి కేరళకు నడిచే పలు రైళ్ల షెడ్యూల్స్ ను మార్పు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఈ మార్పు జూన్ 10వ….

హైదరాబాద్ లో వచ్చే రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

హైదరాబాద్ లో వచ్చే రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వేడి గాలులు వీయడంతో పాటు వానలు పడతాయని పేర్కొంది. దీంతో ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదు అవుతోందని తెలిపింది. మధ్యాహ్నం….

డబుల్ ఇంజన్ సర్కారుకు అర్థం చెప్పిన రేవంత్ రెడ్డి

ప్రజల కోసం, పార్టీ కోసం పోరాడే వారికే భవిష్యత్ ఉంటుందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన యూత్‌ కాంగ్రెస్‌ జాతీయ కార్యవర్గ సమావేశంలో రేవంత్‌ రెడ్డి ప్రసంగించారు. 2004 నుంచి 2014 వరకు జరిగిన అభివృద్ధి,….

: జూన్ 9 నుండి 11వ తేదీ వరకు జరిగే CUET PG పరీక్షకు అడ్మిట్ కార్డ్స్ విడుదల..

జూన్ 9 నుంచి 11 వరకు జరగనున్న కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పీజీ పరీక్ష (CUET PG 2023)కు అడ్మిట్ కార్డులు జారీ అయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, NTA అధికారిక వెబ్‌సైట్ cuet.nta.nic.inలో అడ్మిట్ కార్డ్స్ విడుదల చేసింది…..

ఖాళీగా ఉన్నారా.. అయితే ఈ వ్యాపారాన్ని ప్రారంభించి ప్రతి నెలా లక్షల్లో సంపాదించండి..!

మారుతున్న కాలానికి అనుగుణంగా మన జీవనశైలిలో తినే విధానంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. నేటి కాలంలో ప్రజలకు హాయిగా వండుకొని తినడానికి కూడా సమయం దొరకట్లేదు. ఇటువంటి పరిస్థితిలో ప్రజలు ఎలాంటి ఆహారం కోసం వెతుకుతున్నారు అనే ప్రశ్న ఎదురైంది…..

100 సంవత్సరాల చరిత్ర గల హోటల్‌ను లీజ్ కు ఇచ్చేసిన పాకిస్థాన్.. ఈ హోటల్ ప్రత్యేకతలు ఇవే..!

ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్థికంగా చితికిపోయింది. ఇప్పుడు స్ట్రాస్ సహాయంతో బతికేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజానికి పాకిస్తాన్‌లో ఆర్థిక, రాజకీయ అస్థిరత గరిష్ట స్థాయిలో ఉంది. పాకిస్థాన్ ద్రవ్యోల్బణం భారత్ కంటే 7 రెట్లు ఎక్కువ. భారతదేశంలో ద్రవ్యోల్బణం రేటు 6 శాతం కంటే….