Latest Posts

అల్యూమినియంతో వందే భారత్ రైళ్లు.. ఫ్రెంచ్ కంపెనీ ఆల్ స్టోమ్ తో ఒప్పందం

వందే భారత్ రైళ్ల వేగం పెంచేందుకు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రెంచ్ కంపెనీ ఆల్ స్టోమ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఆల్ స్టోమ్ 100 వందే భారత్ రైళ్లను అందిస్తుంది. ఒక్కో దాని ఖరీదు….

తన గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పిన అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్ ఓ అమ్మాయిని ఉద్దేశించి చెప్పిన మాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలుగు ఓటీటీ మీడియా ఆహా ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ నిర్వహించింది. ఫైనల్ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా….

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం- ఆ కార్డ్ ఉంటేనే: కండిషన్లు ఇవే

బెంగళూరు: కర్ణాటకలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో కీలకమైనది- ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. శక్తి పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. లగ్జరీ, ఏసీ బస్సులు మినహా- మిగిలిన అన్నింట్లోనూ….

బీజేపీకి విజయశాంతి గుడ్ బై అంటూ ప్రచారం.. రాములమ్మ స్పందన ఇదే!!

తెలంగాణ బీజేపీలో నేతల మధ్య అభిప్రాయ బేధాలున్నాయని ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. తెలంగాణా బీజేపీలో పాత, కొత్త నేతల మధ్య పొసగటం లేదన్న చర్చ జోరుగా సాగుతుంది. ప్రస్తుతం మరో నాలుగైదు నెలల్లో తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి…..

సీనియర్ డాక్టర్ టార్చర్ తట్టుకోలేక క్వారిలో దూకి లేడీ డాక్టర్ ఆత్మహత్య !

బెంగళూరు/బళ్లారి: బెంగళూరు రూరల్ జిల్లాలోని హోస్ కోటే సమీపంలోని ఎంవీజే మెడికల్ కాలేజీలో పీడియాట్రిక్ డాక్టర్ ఆఫ్ మెడిసిన్ (ఎండీ) చదివేందుకు బళ్లారి నుంచి వచ్చి చిన్నపిల్లల డాక్టర్ కావాలనే ఆశతో ఎండీ చదువుకుంటున్న విద్యార్థిని కోలార్‌లోని చెరువులో శవమై కనిపించింది…..

చెరుకురసం తాగుతున్నారా? అయితే అస్సలు విడిచిపెట్టొద్దు!

మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పానీయాల్లో చెరుకురసం ఒకటి. దీని వల్ల మన మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. నిజానికి.. చెరకు రసం తాగితే షుగర్ వ్యాధి వస్తుందేమోనని చాలామంది భ్రమపడుతుంటారు. ఇంకా ఇతర సమస్యలు కూడా రావొచ్చని అపోహలు….

ఫ్రాంచైజీ పద్ధతి ద్వారా వ్యాపారం చేయాలనుకుంటున్నారా.?

ఈజీ ప్రాసెస్ తో డబ్బులు సంపాదించుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా..? తక్కువ పెట్టుబడి.. ఎక్కువ దిగుబడి కోసం చూస్తున్నారా..? ఇప్పుడున్న ఈ రోజుల్లో కష్టపడకుండానే డబ్బులు సంపాదించుకోవడంపైనే ఆలోచిస్తున్నారు జనాలు. కొందరు అలా లాభపడుతుంటే.. మరికొందరు నష్టాలబాటలోకి వెళ్తున్నారు. డబ్బులు సంపాదించుకోవడం….

ఒడిశా ప్రమాదం: సీఎం మమత కీలక నిర్ణయం.. వారికి ప్రభుత్వం ఉద్యోగం!

కోల్‌కత్తా: ఒడిశాలోని బాలాసోర్‌ వద్ద ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషాదకర ఘటనలో దాదాపు 275 మంది ప్రయాణీకులు మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ రాష్ట్రానికి….

నేడు ఈ రాశులవారి కోరికలు నెరవేరతాయి; సిద్ధ యోగంతో వారికి అదృష్టం!!

నవగ్రహాలు వివిధ రాశుల్లోకి సంచరించడం వల్ల యోగాలు ఏర్పడతాయి. కొన్ని యోగాలు శుభమైనవిగాను, మరికొన్ని అశుభ యోగాలుగానూ ఉంటాయి. జూన్ నెలలో ఐదు ప్రధాన గ్రహాల సంచారం వల్ల వివిధ యోగాలు ఏర్పడుతున్నాయి. అటువంటి యోగాలలో సిద్ధ యోగం ఒకటి. సిద్ధ….

రైలు ప్రమాద కారణాలపై వందేభారత్ రూపకర్త సుధాన్షు మణి కీలక వ్యాఖ్యలు..!!

ఒడిశా రైలు ప్రమాదం పైన వందేభారత్ రూపకర్త సుధాన్షు మణి కీలక వ్యాఖ్యలు చేసారు. ఒడిశా రైలు ప్రమాదానికి కారణాల పైన విశ్లేషించారు. ఇప్పటికే ఈ ప్రమాదానికి కారణాల పైన రైల్వే నిపుణుల బృందం ప్రాథమిక నివేదిక ఇచ్చింది. సిగ్నల్‌ లోపం….