గోల్డ్ స్మగ్లింగ్ నిందితురాలు స్వప్నాకు షాక్ ఇచ్చిన హైకోర్టు, ఇలాంటి కేసుల్లో !
బెంగళూరు/కొచ్చి: కేరళలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన బంగారం స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్ను బెదిరించిన క్రిమినల్ కేసులో ఊహించని ట్విస్ట్ ఎదురైయ్యింది. స్వప్న సురేశ్ను బెదిరించాడన్న ఆరోపణలు ఎదురంకొంటున్న విజేష్ పిళ్లైపై క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ….










