Latest Posts

: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) ప్రచారాన్ని కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ

: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) ప్రచారాన్ని కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ ప్రారంభించారు. కర్ణాటకలోని కోలార్‌(Kolar)లో ఏర్పాటు చేసిన సభలో రాహుల్ ఆదివారం ప్రసంగించారు. “మోదీ ఇంటిపేరు”పై 2019లో ఇక్కడ చేసిన వ్యాఖ్యల కారణంగానే పరువు….

ఆఫ్రికా దేశంలోని సుడాన్ లో ఘర్షణలు

ఆఫ్రికా దేశంలోని సుడాన్ లో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్మీ, పారా మిలటరీ బలగాల మధ్య ఘర్షణలు చెలరేగడంతో సుడాన్ అల్లర్లతో అట్టుడుకుతుంది. పలుచోట్ల కాల్పులు, బాంబు పేలుళ్ల ఘటనలు చోటు చేసుకోవడంతో ప్రజలు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు. దీంతో భారతీయులందరూ….

AP

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఉదంతం.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం.

హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఉదంతం.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం. రాజకీయంగా పెను దుమారానికి దారి తీసిందీ ఘటన. వేలాదిమంది నిరుద్యోగులను నిరాశలో ముంచెత్తింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ కారణంగా పరీక్షలు కూడా రద్దయ్యాయి. ఈ….

AP

వరంగల్ నుంచి బండి సంజయ్ నిరుద్యోగ మార్చ్ ద్వారా సమర శంఖాన్ని పూరించారు

వరంగల్ నుంచి బండి సంజయ్ నిరుద్యోగ మార్చ్ ద్వారా సమర శంఖాన్ని పూరించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం పై తమ యుద్ధాన్ని ప్రకటించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ పై నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్నందుకు తనను పోలీసులు అరెస్ట్ చేసి నిర్బంధ కాండకు….

డీఎల్ రవీంద్రా రెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఘాటు విమర్శలు

కాకినాడ: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, డీఎల్ రవీంద్రా రెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఘాటు విమర్శలు సంధించారు. కోడికత్తి కేసులో తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియలో వస్తోన్న….

AP

తిరుపతి: కలియుగ వైకుంఠంలా అలరారుతున్న ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ

తిరుపతి: కలియుగ వైకుంఠంలా అలరారుతున్న ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ భారీగా పెరిగింది. వరుస సెలవులు రావడం, విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో తిరుమలలో భక్తుల తాకిడి ఏర్పడింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లన్నీ కిటకిటలాడుతున్నాయి. టోకెన్ లేని భక్తుల స్వామివారి….

లోక్‌సభ మాజీ సభ్యుడు అతిక్ అహ్మద్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు

లక్నో: లోక్‌సభ మాజీ సభ్యుడు అతిక్ అహ్మద్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటనలో అతని సోదరుడు అష్రాఫ్ అహ్మద్‌ కూడా మరణించారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో కొద్దిసేపటి కిందటే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవలే….

కర్నాటక ఎన్నికల్లో ఇవి హై ప్రొఫైల్ స్థానాలు

కర్నాటక (Karnataka) లో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు మే 10వ తేదీన ఎన్నికలు (karnataka assembly elections) జరగనున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు జరిగే ఈ….

కొవిడ్-19 కొత్త వేరియంట్ “ఆర్క్‌చురస్”.. విభిన్నమైన లక్షణాలు!

కొవిడ్-19 కొత్త వేరియంట్‍పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organizatio – WHO) దృష్టి సారించింది. ఇతర ఒమిక్రాన్ సబ్ వేరియంట్ల వల్ల పిల్లల్లో కొత్త లక్షణాలు కనిపిస్తున్నట్టు డబ్ల్యూహెచ్‍ఓ కనుగొంది. ఈ కొవిడ్ కొత్త వేరియంట్‍ను ఆర్క్‌చురస్ (Arcturus)గా….

AP

బాబాసాహెబ్​ అంబేడ్కర్​ గురించి మీకు తెలియని విషయాలెన్నో!

1891 ఏప్రిల్​ 14న మధ్యప్రదేశ్​లో జన్మించారు డా. బీ. ఆర్​ అంబేడ్కర్​. దళిత వర్గానికి చెందిన ఆయన తన జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. దళితుడైన కారణంగా అంబేడ్కర్​ను అంటరానివాడిగా చూసేవారు. స్కూల్​కు వెళ్లినా వేరువేరుగా కూర్చోవాల్సిన పరిస్థితి. ఒక్కోసారి క్లాస్​రూమ్​లోనే….