Latest Posts

ఒడిసా రైలు ప్రమాదంలో ”పేలాలు” ఏరుకుంటున్న మోసగాళ్లు

ఒడిసాలోని బాలేశ్వర్ వద్ద చోటుచేసుకున్న రైలు ప్రమాదంలో కొన్ని మృతదేహాలను ఇప్పటికీ గుర్తించలేదు. ముఖం నలిగిపోవడంతోపాటు కాళ్లు, చేతులు తెగడంవల్ల కూడా మృతిచెందినవారి బంధువులు వాటిని గుర్తించలేకపోతున్నారు. ఈ పరిస్థితిని కొందరు దురాశపరులు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. పరిహారం సొమ్ము కొట్టేయడానికి….

AP

ఏపీ మంత్రివర్గం భేటీ: జగన్ నిర్ణయాలపై ఉత్కంఠత

అమరావతి: ఈ ఏడాది అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణ సహా ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరంలల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ కసరత్తు మొదలు పెట్టనుంది. అదే సమయంలో ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నికలు….

భారతదేశపు అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా గ్రూప్..

ఉప్పు నుంచి సాఫ్ట్‌వేర్ వరకు వ్యాపారాలను టాటా గ్రూప్ కలిగి ఉంది. దేశంలో పురాతనమైన వ్యాపార సంస్థల్లో ఒకటిగా ఉన్న టాటాలు సమాజానికి సంపదను తిరిగి ఇచ్చేందుకు తమ లాభాలను వినియోగిస్తుంటారు. ఈ క్రమంలో భారతదేశపు అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా….

ఫోన్ పోయిందా? నో టెన్షన్.. ఇందులో దొరుకుతుంది

మన మొబైల్ ఫోన్ పోయినప్పుడు ఏం చేయాలో అర్థంకాదు. కొంచెం సేపు మైండ్ బ్లాంకవుతుంది. అంత ఖరీదు పెట్టి కొన్న ఫోన్ పోయిందన్న బాధ ఒకవైపు ఉంటే, మరోవైపు అందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్లు, డేటా మొత్తం పోయ్యాయనే బాధ కలుగుతుంటుంది…..

బెంగళూరులో చెరువు మధ్యలో రోడ్డు వేసిన ఇంజనీర్లు, డీకేశీ దెబ్బతో !

బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరులో ప్రభావవంతమైన నాయకులు అపార్ట్ మెంట్ నిర్మించారు. అపార్ట్‌మెంట్ యజమానులకు సౌకర్యాలు కల్పించేందుకు హోసకరెహళ్లి చెరువును విభజించి మధ్యలో రోడ్డు నిర్మాణ ప్రాజెక్టును ప్లాన్ చేసి అమలు చేసిన అధికారులు, ఇంజనీర్లందరినీ సస్పెండ్ చేయాలని కర్ణాటక ఉప….

దుబాయికి వెళ్లకుండా రుజిరా బెనర్జీని అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్‌ అధికారులు

పశ్చిమబెంగాల్‌కి చెందిన ఎంపీ భార్య తన పిల్లలతో దుబాయికి వెళ్లాలనుకోగా.. ఎయిర్‌పోర్ట్ లోని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అడ్డుకున్నారు. ఈడీ కేసులో తన పేరు ఉన్న నేపథ్యంలో ఎంపీ భార్య అయినప్పటికీ దుబాయ్‌ వెళ్లకుండా అధికారులు అడ్డుకున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా….

AI వల్ల రోడ్లపాలవుతున్న టెకీలు!

ప్రపంచంలో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న సాంకేతికత ఆర్టిఫిషియల్ ఇంటలీజన్స్ (AI ). చాట్‌జీపీటీ, బార్డ్‌, బింగ్ వంటి ఏఐ టూల్స్ లాంఛ్ అయిన తర్వాత టెకీల పరిస్ధితి అద్వాన్నంగా తయారయ్యింది. ఒక్క మే నెలలో నే AI సాంకేతికత కారణంగా దాదాపు….

అల్యూమినియంతో వందే భారత్ రైళ్లు.. ఫ్రెంచ్ కంపెనీ ఆల్ స్టోమ్ తో ఒప్పందం

వందే భారత్ రైళ్ల వేగం పెంచేందుకు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రెంచ్ కంపెనీ ఆల్ స్టోమ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఆల్ స్టోమ్ 100 వందే భారత్ రైళ్లను అందిస్తుంది. ఒక్కో దాని ఖరీదు….

తన గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పిన అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్ ఓ అమ్మాయిని ఉద్దేశించి చెప్పిన మాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలుగు ఓటీటీ మీడియా ఆహా ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ నిర్వహించింది. ఫైనల్ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా….

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం- ఆ కార్డ్ ఉంటేనే: కండిషన్లు ఇవే

బెంగళూరు: కర్ణాటకలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో కీలకమైనది- ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. శక్తి పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. లగ్జరీ, ఏసీ బస్సులు మినహా- మిగిలిన అన్నింట్లోనూ….