అరాచకాలను అంతం చేస్తాం: అసెంబ్లీలో భావోద్వేగానికి లోనైన సీఎం చంద్రబాబు నాయుడు!
గత వైసీపీ పాలనలో రాష్ట్రం ఎదుర్కొన్న ఆర్థిక మరియు సామాజిక విధ్వంసంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో పాలకులు తనను వ్యక్తిగతంగా అవమానించిన తీరుకు కన్నీళ్లు పెట్టుకున్నానని, తనలాగే ఎందరో బాధితులు గత….










