Latest Posts

AP

ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి – ఇద్దరికీ తీవ్ర గాయాలు

పెనుమూరు: ఎదురు ఎదురుగా వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన పెనుమూరు మండలంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు పెనుమూరు మండలం స్వామి….

AP

జనగణన కార్యక్రమాన్ని బాధ్యత గా నిర్వహించాలి…. డిఆర్ఓ మలోలా

అనంతపురం జిల్లా. అనంతపురం గత ఒకటిన్నర దశాబ్దం తర్వాత చేపడుతున్న జన గణన కార్యక్రమంలో జిల్లాలో బాధ్యతగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి మరియు జిల్లా సెన్సెస్ అధికారి మలోలా సూచించారు. బుధవారం స్థానిక జేఎన్టీయూ కళాశాలలో నిన్నటి నుండి జన….

AP

బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా బ్యాళ్ల పార్థసారధి నియామకం…

తాడిమర్రి yes9tvమండలంలోని పెద్దకోట్ల గ్రామానికి చెందిన బ్యాళ్ల పార్థసారధిని భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ నియామకాన్ని భారతీయజనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు జిల్లా శేఖర్ స్వామి మరియు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బిల్లు కుల్లాయప్పలు….

AP

మహిళా హక్కుల రక్షణలో ప్రభుత్వాలు విఫలం: అఖిల భారత మహిళా సమాఖ్య ధ్వజం

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం. *అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో మహిళా హక్కులపై గళమెత్తిన అఖిల భారత మహిళా సమాఖ్య* అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం రాయదుర్గం పట్టణంలో స్థానిక సీపీఐ పార్టీ కార్యాలయంలో అఖిల భారత మహిళా….

AP

రాయదుర్గం రైతులకు ఊరట: బుధవారం నుంచి పప్పుసెనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం – ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

అనంతపురం జిల్లా, రాయదుర్గం నియోజకవర్గం. పప్పుసెనగ కొనుగోలుకు ఏర్పాట్లు కాలవ శ్రీనివాసులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రాయదుర్గం ఏపీ మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో బుధవారం నుండి కనేకల్లు మండల కేంద్రంలో పప్పుసెనగ కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలియజేశారు…..

AP

రాయదుర్గంలో జనసేన ప్రభంజనం: భారీ బైక్ ర్యాలీతో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం

అనంతపురం జిల్లా, రాయదుర్గం నియోజకవర్గం. • జనసేన నేతలతో భారీ బైక్ ర్యాలీ • సభ్యత్వం కార్యకర్తలకు రక్షణ కవచం • గ్రామీణ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి పిలుపు రాయదుర్గం పట్టణంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా….

AP

ఆర్డీటీ కోసం ‘ప్రజాబలం’ రథయాత్ర: ఎఫ్.సి.ఆర్.ఏ రెన్యువల్ చేయాలని రామప్ప నాయక్ డిమాండ్

ఆర్డీటీ ఎఫ్.సి.ఆర్.ఏ రెన్యువల్ కోరుతూ ‘ప్రజాబలం సంఘం’ ఆధ్వర్యంలో భారీ రథయాత్ర – రామప్ప నాయక్ బెలుగుప్ప మండలం మార్చి 3 న్యూస్:- ఆర్డీటీ సంస్థ ఎఫ్.సి.ఆర్.ఏ లైసెన్స్‌ను వెంటనే రెన్యువల్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాబలం సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు….

AP

తాడిమరి ఓబులేసుని గుట్టపై పున్నమి వేడుకలు: శ్రీ అహోబిల స్వామికి విశేష పూజలు

శ్రీ సత్యసాయి జిల్లా తాడిమరి గ్రామ సరిహద్దున వెలసిన శ్రీ అహోబిల ఓబులేసుని దేవస్థానంలో పున్నమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఈ పవిత్ర దినాన్ని పురస్కరించుకుని స్వామివారికి శాస్త్రోక్తంగా విశేష అభిషేకాలు, అలంకారాలు మరియు అర్చనలు….

AP

చంద్రగ్రహణం నేపథ్యంలో పెన్నాహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయం తాత్కాలికంగా మూసివేత

అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నాహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని చంద్రగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం తాత్కాలికంగా మూసివేశారు. గ్రహణ సమయాన్ని పురస్కరించుకుని శాస్త్రోక్తంగా ఆలయ ద్వారాలను మూసివేసినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా నిత్యం జరిగే అర్చనలు, అభిషేకాలు….

AP

ఉరవకొండ CHCలో వైద్యం వికారం: రోగుల ప్రాణాలతో చెలగాటం.. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం!

ఉరవకొండ CHCలో ‘వైద్యం’ వికారం: రోగులంటే అంటరానివారా? ప్రాణాలతో చెలగాటమాడుతున్న డాక్టర్లు! ఉరవకొండ, మార్చి 3: పేదవాడికి ప్రాణభిక్ష పెట్టాల్సిన ఉరవకొండ ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC) ఇప్పుడు నిర్లక్ష్యానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అక్కడ పనిచేసే కొందరు డాక్టర్లు,….