Latest Posts

ఢిల్లీ వరదలకు హర్యానా సర్కారే కారణం.. ఆప్ నేత సంచలనం

ఢిల్లీ వరదలపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో వరదలకు కారణం హర్యానా ప్రభుత్వమేనని సంజయ్ అన్నారు. తమ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకే హర్యానా బీజేపీ ప్రభుత్వం హత్నీ కుండ్ బ్యారేజ్ నుంచి యమునా….

అనిల్ రావిపూడి మాస్టర్ స్కెచ్​.. బాలయ్య తర్వాత ఆ స్టార్ హీరోతోనే సినిమా.. తెలిస్తే పక్కా సర్​ప్రైజ్​!

సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన సినిమాలు దాదాపుగా అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద హిట్టే. ఇక కల్యాణ్ రామ్ హీరోగా నటించిన పటాస్ సినిమాతో దర్శకుడిగా మారిన అనిల్ రావిపూడి.. ప్రస్తుతం స్టార్ హీరోలతో….

యూకే వెళుతున్న వారికి బ్యాడ్​ న్యూస్​..

యూకేకు వెళ్లాలని ప్లాన్​ చేస్తున్న భారతీయులకు బ్యాడ్​ న్యూస్​! వీసా ఫీజులను పెంచుతూ.. ఆ దేశ ప్రధానమంత్రి రిషి సునక్​ కీలక నిర్ణయం తీసుకున్నారు. వీసా ఫీజుతో పాటు దరఖాస్తుదారులు చెల్లించే హెల్త్​ సర్​ఛార్జీలను కూడా పెంచుతున్నట్టు స్పష్టం చేశారు. ఎంత….

AP

కరవు నివారణ పేరుతో రూ.900 కోట్లు కొట్టేశారన్న పయ్యవుల కేశవ్

రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీలతో తీసుకు రూ. 900 కోట్లు నిధులు పక్కదారి పట్టాయంటూ పిఏసి ఛైర్మన్ పయ్యావుల సంచలన ఆరోపించారు. ఏపీ ప్రభుత్వ సహకారంతో భారీ స్కాంకు పాల్పడ్డారన్నారు. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో భారీ దోపిడీకి తెర లేపారని, రాయలసీమ….

తెలంగాణలో ఐదు రోజులపాటు భారీ వర్షాలు, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

హైదరాబాద్: రాజధాని నగరంతోపాటు తెలంగాణ జిల్లాల్లో గత కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు హైదరాబాద్ తోపాటు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఇక రానున్న ఐదు రోజులపాటు తెలంగాణ….

ముంబై – అహ్మదాబాద్‌ల మధ్య పరుగులు పెట్టనున్న తొలి బుల్లెట్ రైలు

భారతీయ రైల్వే శాఖ వేగవంతమైన రవాణా సౌకర్యాల కల్పనపై దృష్టిసారించింది. ఇందులోభాగంగా, ఇప్పటికే వందే భారత్ పేరుతో సెమీ హై స్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టింది. ఇపుడు హైస్పీడ్ రైళ్లను కూడా తీసుకొచ్చేందుకు దృష్టిసారించింది. ఇందుకోసం నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్‌ను….

బ్రో ట్రైలర్‌కి టైం ఫిక్స్ అయ్యింది.. గెట్ రెడీ పవన్ ఫ్యాన్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ మూవీ ‘బ్రో’. తమిళ్ నటుడు మరియు దర్శకుడు సముద్రఖని ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు…..

పూజా- రష్మిక!.. మృణాల్-శ్రీలీల గ్యాప్ లేకుండా ఓ ఆట ఆడేసుకుంటున్నారుగా!

యంగ్ హీరోయిన్స్​ శ్రీలీల, మృణాల్ ఠాకూర్​.. ప్రస్తుతం టాలీవుడ్​ ఇండస్ట్రీలో మంచి ఊపులో ఉన్నారు. కెరీర్​లో ఫుల్​ జోష్​లో దూసుకెళ్తున్నారు. అయితే ఈ ఇద్దరు హీరోయిన్స్​.. పూజాహెగ్డే, రష్మికకు తలనొప్పిగా మారినట్టు అనిపిస్తోందని తెలుస్తోంది. వివరాళ్లోకి వెళితే.. కొత్త సరుకు ఎప్పుడూ..:….

వాతావరణ మార్పులతో ప్రపంచంపై పడుతున్న ప్రతికూల ప్రభావానికి అద్ధం పట్టే మరో సంఘటన

వాతావరణ మార్పులతో ప్రపంచంపై పడుతున్న ప్రతికూల ప్రభావానికి అద్ధం పట్టే మరో సంఘటన! హీట్​వేవ్​తో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్నాయి. అమెరికాలో పరిస్థితులు అంత్యంత ఆందోళనకరంగా ఉండగా.. యూరోప్​, పశ్చిమాసియా, జపాన్​లు భారీ ఉష్ణోగ్రతలను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నాయి…..

AP

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామన్న సిఎస్

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 341 డిమాండ్లను ఇప్పటికే పరిష్కరించినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, జాయింట్‌ స్టాఫ్ కౌన్సిల్‌ సమావేశంలో ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సుమారు 461 డిమాండ్లు, అంశాలు పరిష్కరించాల్సి ఉండగా ఇప్పటికే 341 డిమాండ్లను….