రీ-సర్వే సమస్యలకు చెక్: గోపేపల్లిలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సింధూర రెడ్డి!
శ్రీ సత్యసాయి జిల్లా నల్లమడ మండలం మండల పరిధిలో గల గోపేపల్లి గ్రామ సచివాలయాన్ని ఈరోజు ఎమ్మెల్యే సింధూర రెడ్డి గారు రైతుకి పట్టాదారు పాసు బుక్కులను అందజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సింధూర రెడ్డి గారు మాట్లాడుతూ గత….










