Latest Posts

AP

ఐక్యూ (IQ) పెంచుకొని లక్ష్యాన్ని సాధించండి: జేఎన్టీయూ విద్యార్థులకు డాక్టర్ భాస్కర్ నాయుడు దిశానిర్దేశం!

విద్యార్థులు తమ కాలాన్ని శక్తిని దుర్వినియోగపరచరాదు.. అనవసర విషయాలను ఆపండి ఐ క్యును పెంచుకోండి. జె ఎన్ టి యు విద్యార్థులతో రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు. అనంతపురం జిల్లా. జేఎన్టీయూ విశ్వ విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్ ఇంచార్జ్ రాజశేఖర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు….

AP

పెనుమూరులో కరెంటోళ్ల జనాబాట….

  ఏపీఎస్పిడిసిఎల్ నూతనం గా ప్రవేశపెట్టిన కరెంటోళ్ల జనాభాటా కార్యక్రమం మంగళవారం పెనుమూరు మండలం లో ప్రారంభం అయింది. మండలం లోని సామిరెడ్డిపల్లి పంచాయతి ప్రతి గ్రామం లోని విద్యుత్ సమస్యల మీద గ్రామస్తులతో జీడీ నెల్లూరు ఏ డి ఈ….

AP

చిత్తూరు వాసులకు వేలూరు సీఎంసీ సేవలు

చిత్తూరు వాసులకు వేలూరు సీఎంసీ సేవలు పీపీపీ విధానంలో కుదిరిన ఒప్పందం ఎంవోఏపై కలెక్టరు, ఆస్పత్రి డైరెక్టరు సంతకాలు చిత్తూరు ప్రజలకు శుభవార్త. వేలూరు సీఎంసీ, చిత్తూరు క్యాంపస్ మధ్య పబ్లిక్–ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ….

టాలీవుడ్ పోటీలో డబ్బింగ్ సినిమా ఎందుకు? క్లారిటీ ఇచ్చిన నిర్మాత బన్నీ వాసు

ఈ ఏడాది క్రిస్మస్ పండుగ సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తీవ్ర పోటీ నెలకొంది. ఈ నెల 25న పలు క్రేజీ తెలుగు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతుండగా, అదే సమయంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన డబ్బింగ్ సినిమా….

అమెరికాలో విషాదం: గుండెపోటుతో నల్గొండ యువకుడు పవన్ కుమార్ రెడ్డి మృతి

నల్గొండ జిల్లాకు చెందిన ఒక యువకుడు అమెరికాలో గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. నల్గొండ మండలం మేళ్లదుప్పలపల్లి గ్రామానికి చెందిన పవన్ కుమార్ రెడ్డి (24), ఉన్నత చదువుల నిమిత్తం రెండేళ్ల క్రితం అమెరికాకు వెళ్ళాడు. శుక్రవారం….

జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనపై హైకోర్టు కీలక తీర్పు: జోక్యానికి నిరాకరణ, పిటిషన్ల కొట్టివేత

హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (GHMC) లో వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. వార్డుల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమని ఉన్నత….

AP

ఉగ్రాణంపల్లెలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం: వైఎస్ జగన్ జన్మదినోత్సవ సందర్భంగా కానుక!

మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహాసముద్రం దయాసాగర్ రెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని ఉగ్రాణంపల్లెలో మినరల్ వాటర్ ప్లాంట్ ను సర్పంచ్ ఐరాల మురళి కుమార్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్….

AP

మామిడి రైతుల ధర్నాకు అనుమతి లేదు….

  చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్ద మామిడి రైతుల ధర్నాకు సంబంధించి ఎటువంటి అనుమతి లేదని చిత్తూరు సబ్-డివిజన్ డీఎస్పీ శ్రీ టి. సాయినాథ్ సోమవారం స్పష్టం చేశారు. చిత్తూరు కలెక్టరేట్ వద్ద మామిడి రైతుల ధర్నాకు కొంత మంది పిలుపు….

AP

పల్స్ పోలియోలో ఎమ్మెల్యే, కలెక్టరు….

పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, కలెక్టరు సుమిత్ కుమార్ ఇతర ప్రజాప్రతినిధులుతో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఆదివారం చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే, కలెక్టర్ ఐదేళ్ల లోపు….

AP

సైకిల్ తొక్కిన ఎమ్మెల్యే, కలెక్టరు

చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, కలెక్టరు సుమిత్ కుమార్ సైకిల్ తొక్కి అభిమానులను అలరించారు. చిత్తూరు నగరపాలక కార్యాలయ ఆవరణలో ఆదివారం ఉదయం ఈ-సైకిల్ ను వారు పరిశీలించారు. త్వరలోనే ఈ-సైకిళ్లను రాయితీపై అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో….