యవత క్రీడల్లో రాణించాలి -ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్
యువత క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆకాంక్షించారు. చిత్తూరు పీవీకేఎన్ కళాశాల మైదానంలో గురువారం జరిగిన సబ్ స్పోర్ట్స్ కార్నివల్-2026ను ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ప్రారంభించారు. యువత క్రీడల్లో రాణించడం ద్వారా ఉన్నత స్థాయికి ఎదగవచ్చని ఈ….










