ఉగ్రాణంపల్లెలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం: వైఎస్ జగన్ జన్మదినోత్సవ సందర్భంగా కానుక!
మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహాసముద్రం దయాసాగర్ రెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని ఉగ్రాణంపల్లెలో మినరల్ వాటర్ ప్లాంట్ ను సర్పంచ్ ఐరాల మురళి కుమార్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్….










