Latest Posts

డైరెక్టర్ శంకర్ క్రాస్ చేసి టాప్‌లో కి రాజమౌళి

ఒకప్పుడు సౌత్ ఇండియన్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్‌గా శంకర్ ఉండే వారు. ఆయన ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించి సౌత్ ప్రేక్షకులు గర్వపడేలా చేశారు. ఇక ఇప్పుడు ఆయననని క్రాస్ చేసి రాజమౌళి టాప్‌లో నిలిచాడు. వరుస విజయాలతో అద్భుతమైన సినిమాలు….

బీట్‌రూట్ ఆరోగ్యానికి చాలా మేలు

:బీట్ రూట్ గురించి తెలియని వారు అంటూ ఎవరు ఉండరు. భూమిలో పండే ఈ బీట్ రూట్ లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. అయితే చాలా మందికి బీట్ రూట్ అంటే ఇష్టం ఉండదు.ఎందుకంటే బీట్ రూట్ తినడానికి కాస్త….

ఉసిరికాయ జ్యూస్ వల్ల ఎన్ని లాభాలో తెలుసా ? తెలిస్తే అస్సలు వదలరు !!!!!

మన ఇంటి పెరట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే చెట్లల్లో ఉసిరి చెట్టు కూడా ఒకటి. ఇది మనందరికి తెలిసిందే. ఉసిరికాయను ఇంగ్లీష్ లో ఇండియన్ గూస్ బెర్రీ అనీ, హిందీలో ఆమ్లా అని, సంస్కృతంలో ఆమలకా అని అంటారు. ఉసిరికాయలో విటమిన్….

ప్రధాని మోడీ, అమిత్ షాలను కలుస్తారని జనసేన లీకులు

`చంద్రబాబు ప్రభుత్వంలోనూ కేంద్ర మంత్రి అమిత్ షా కారు మీద రాళ్ల దాడి జరిగింది. ఆయన టైమ్ లోనూ ప్రజాస్వామ్యం లేదు. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ చంద్రబాబు పిలుపు ఇవ్వడాన్ని బీజేపీ తప్పుబడుతోంది` అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు….

రోజూ గుడ్డు తింటే శరీరంలో కొవ్వు నిల్వలు పెరుగుతాయ…….?

మన శరీరానికి కావల్సిన పోషకాలన్నింటిని తక్కువ దరలో అందించే ఆహారాల్లో కోడిగుడ్డు ఒకటి. కొందరూ గుడ్డును ప్రతిరోజూ ఆహారంగా తీసుకుంటారు. కొందరేమో గుడ్డును తినాలా వద్దా తింటే లాభమా, తినకపోతే లాభమా అని ఆలోచిస్తూ ఉంటారు. గుడ్డును తినడంపై చాలా మంది….

రష్మిక మందన్నా అడ్డంగా బుక్కైంది…….నెటిజన్లు తీవ్ర ఆగ్రహం

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అడ్డంగా బుక్కైంది. నెటిజన్లు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..యంగ్ స్టార్ రిషబ్ శెట్టి రచించి, దర్శకత్వం వహించి, నటించిన కన్నడ చిత్రం `కాంతార`. ఇందులో సప్తమిగౌడ హీరోయిన్‌గా నటిస్తుంటే.. కిషోర్….

చామదుంప కూరగాయలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు

కూరగాయలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అది మన అందరికి తెలిసిన విషయమే. అలాగే రూట్ కూరగాయలు కూడా ఆరోగ్యానికి శ్రేయస్కరం అందులో చామ దుంప ఒకటి. సాధారణంగా మనం చామ దుంపతో కూర మరియు ఫ్రై చేస్తాము…..

వైసీపీ సర్కార్ ను ప్రశ్నిస్తూ వరుస ట్వీట్లు

వైసీపీ సర్కార్ ను ప్రశ్నిస్తూ వరుస ట్వీట్లు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వికేంద్రీకరణకు మద్దతు పేరుతో ఏర్పాటు చేస్తున్న రౌండ్ టేబుల్ సమావేశంపై పవన్ ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ వరుస ట్వీట్లపై ఏపీ మంత్రులు కూడా కౌంటర్ ఇచ్చారు…..

వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గెలుపు అనేది అంత సులువు ఏం కాదు.

2024 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఏపీలో ఎవరిది అధికారం. వైసీపీ గెలుస్తుందా? టీడీపీ గెలుస్తుందా? రెండు పార్టీలు మాత్రం హోరాహోరీగా పోటీ పడనున్నాయి. అధికార వైసీపీ పార్టీ మాత్రం ఎలాగైనా గెలవాలన్న కసితో ఉంది. ప్రతిపక్ష పార్టీ టీడీపీ కూడా అంతే…..

కేసీఆర్.. తెలంగాణకు పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోనూ పోటీ

తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని కాస్త బీఆర్ఎస్ పార్టీగా మార్చిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ అనేది కేవలం తెలంగాణకు సంబంధించిన పార్టీ కాదు. యావత్ దేశమంతా ఈ పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. అన్ని రాష్ట్రాల్లో….