Latest Posts

ఈడీ విచారణకు హాజరైన నటుడు నవదీప్; ఆ లావాదేవీలపై విచారణ!!

టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ఈ కేసులో హీరో నవదీప్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే నార్కోటిక్స్ బ్యూరో విచారణ ఎదుర్కొంటున్న నవదీప్ కు తాజాగా ఈడి అధికారులు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేయడంతో….

బెంగళూరు టెక్కీలు టార్గెట్, బీచ్ రిసార్టులో అమ్మాయిలతో ఏం చేస్తున్నారంటే ?, సీసీటీవీల్లో!

  బెంగళూరు/కారవార: కర్ణాటకలోని అనేక జిల్లాల్లో పర్యాటక కేంద్రాలు పుష్కలంగా ఉన్నాయి. బెంగళూరు (Bengaluru) నగరంతో పాటు కర్ణాటకలోని (Karnataka) ఇతర జిల్లాల్లోని పర్యాటక కేంద్రాల్లో హ్యాపీగా సంచరించి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి ఎంజాయ్ చెయ్యడానికి చాలామంది ప్లాన్ చేస్తుంటారు…..

AP

Jr.NTR పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. ఐ డోంట్ కేర్ అంటూ…

నందమూరి నటసింహం బాలకృష్ణ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంపై.. ఆయన మాట్లాడుతూ… జూనియర్ ఎన్టీఆర్ పై సెన్సెషన్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. అసలు….

హమాస్‌ను మట్టుబెట్టండి : ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహును కోరిన నిక్కీ హేలీ

రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్ధులు నిక్కీ హేలీ (Nikki Haley), వివేక్ రామస్వామి సహా పలువురు ఇండో అమెరికన్లు ఈ సంక్లిష్ట సమయంలో ఇజ్రాయెల్‌కు బాసటగా నిలిచారు. న్యూయార్క్ : ఇజ్రాయెల్‌-పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్‌పై….

రేవంత్ రెడ్డి తీరు ఓటుకు నోటు.. సీటుకు రేటు అన్నట్టుంది: కేటీఆర్ ఘాటువ్యాఖ్యలు!!

తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు రానున్నాయి. తెలంగాణలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలను….

గులాబీ నుండి తెలంగాణ విముక్తి కాబోతోంది.!ఆరు గ్యారంటీలతో తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులన్న రేవంత్ రెడ్డి.!

తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయన్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. తెలంగాణకు విముక్తి కలిగే తేదీని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించిందని, నవంబర్ 30న తెలంగాణకు పట్టిన పీడ విరగడ కాబోతోందన్నిరు. ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్బంగా రేవంత్ రెడ్డి ఢిల్లీలో….

AP

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలపై మొదటి సంతకం

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలపై మొదటి సంతకం ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ఆరు గ్యారెంటీలు పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతాయని రేవంత్ స్పష్టం చేశారు. సోనియాగాంధీ ఆరు గ్యారెంటీలు ప్రకటించిన తర్వాత రోజు….

తెలంగాణలో మరో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు: ఉత్తర్వులు జారీ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో రెవెన్యూ డివిజన్ ఏర్పడింది. ములుగు జిల్లా ఏటూరు నాగారాన్ని డివిజన్‌గా కేంద్రం ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కన్నాయిగూడెం, ఏటూరు నాగారం, మంగపేట, వెంకటాపురం, వాజేడు, తాడ్వాయి మండలాలతో రెవెన్యూ….

హమాస్ ఉగ్రదాడుల్లో 200 మందికి పైగా ఇజ్రాయెలియన్లు దుర్మరణం: ఆందోళనలో భారతీయులు

జెరూసలేం: ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హమాస్ ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ఇజ్రాయెల్‌పై దాడులకు తెగబడుతున్నారు. రాకెట్లను సంధిస్తోన్నారు. ఈ దాడులను ఇజ్రాయెల్ తిప్పి కొడుతోంది. పాలస్తీనాపై పూర్తిస్థాయిలో యుద్ధానికి దిగినట్లు ఆ దేశ….

AP

వంగవీటి రాధా పెళ్లి ముహూర్తం, వేదిక ఖరారు – శుభలేఖ ఇలా..!!

వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ వివాహ పనులు ముమ్మరం అయ్యాయి. ఈ నెల 22న వంగవీటి రాధా వివాహం జరగనుంది. నర్సాపురం కు చెందిన పుష్పవల్లితో రాధా వివాహం ఖరారైంది. నర్సాపురంలో ఈ మధ్యనే నిశ్చితార్ధం జరిగింది. రాధా వివాహానికి….