Category: AP

AP

దివ్యాంగులకు ఎమ్మెల్యే దగ్గుపాటి ఆత్మీయ విందు

అనంతపురం జిల్లా   – దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం సందర్భంగా దివ్యాంగులకు తన కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ.. తాజాగా తీసుకొచ్చిన దివ్యాంగ శక్తి….

AP

కలెక్టరేట్ లో దివ్యాంగులతో జిల్లా కలెక్టర్, సింగనమల ఎమ్మెల్యే, తదితరుల సహపంక్తి భోజనం

అనంతపురం జిల్లా   – అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనం వద్ద దివ్యాంగులతో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, ఎడిసిసి బ్యాంకు చైర్మన్ ఎం.కేశవరెడ్డి, తదితరులు సహపంక్తి భోజనం చేశారు. బుధవారం అనంతపురం ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్….

AP

అనంతపురం జయప్రకాష్ నారాయణ పాఠశాలలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆకస్మిక తనిఖీ….

అనంతపురం జిల్లా మధ్యాహ్నం భోజనం సరిగా లేకపోతే.. ఏజెన్సీల మార్పు తప్పదు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్  నగరంలోని జయప్రకాష్ నారాయణ స్కూల్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి, ఆర్టీసీ రీజినల్ ఛైర్మన్ పూల నాగరాజు అనంతపురం,….

AP

అనంతపురంలో “దివ్యాంగ శక్తి” పథకం ప్రారంభం: 21 కేటగిరీల దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం

అనంతపురం జిల్లా “దివ్యాంగ శక్తి”కి శ్రీకారం దివ్యాంగ శక్తి కింద 21 కేటగిరీలకు చెందిన దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం 74 శాతం ఆర్టీసీ బస్సులలో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉచిత బస్సు ప్రయాణం దివ్యాంగులకు ఎంతో ఉపయోగకరం.. ఏపీఎస్ఆర్టీసీ….

AP

నేటి నుంచి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం…

  సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన దివ్యాంగులు, తెలుగుదేశం నాయకులు సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం లో సత్యమ్మ దేవాలయంలో దివ్యాంగులు, తెలుగుదేశం నాయకులు సత్తెమ్మ తల్లికి పూలమాలలు వేసి కాయ కర్పూరములు సమర్పించి పూజలు….

AP

రాయదుర్గంలో ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం: సంక్షేమ శ్రేయో రాజ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం సంక్షేమ శ్రేయో రాజ్యమే కూటమి లక్ష్యం. తెలుగుదేశం పార్టీ మూల సూత్రాల్లో సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం జరిగిందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు. రాయదుర్గం పట్టణంలో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ….

AP

రాయదుర్గంలో ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం *దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన దివ్యాంగ శక్తి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ప్రభుత్వం వచ్చాక దివ్యాంగులకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి బాగోగుల గురించి….

AP

చిన్నశేష వాహనంపై విహరించిన శ్రీ కోదండరాముడు….

తిరుపతి: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం ఉదయం 8 గంట‌ల‌కు చిన్నశేష వాహనంపై శ్రీ కోదండరాముడు విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. గజరాజులు ముందు కదులుతుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల….

AP

పండుగలను ప్రశాంతంగాం నిర్వహించుకుందాం -ఏఎస్పీ డాక్టర్ తరుణ్ పహ్వా

చిత్తూరు: పండుగల సమయంలో పరస్పర గౌరవం, సహనం పాటించినప్పుడే నిజమైన సామాజిక సౌహార్దత సాధ్యమవుతుందని చిత్తూరు ఏఎస్పీ డాక్టర్ తరుణ్ పహ్వా పేర్కొన్నారు. రానున్న ఉగాది, రంజాన్, శ్రీరామనవమి పండుగల నేపథ్యంలో బుధవారం పోలీస్ గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హాల్‌లో మతపెద్దలు,….

AP

ఒకే రోజు రెండు హామీలు అమలు చేశాం -ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

చిత్తూరు: నారా చంద్రబాబునాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఒకేరోజు రెండు హామీలను అమలు చేసి మాట నిలబెట్టుకుందని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రంజాన్ కానుకగా ఇమామ్, మౌజమ్….