తిరుమల లడ్డూ కల్తీ వివాదం: వైకాపా నేతలపై పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి సెటైర్లు
ఆవు లేదు.. పాలు లేదు… నెయ్యి ఎలా వచ్చింది స్వామి ఆవు లేదు.. పాలు లేదు… నెయ్యి ఎలా వచ్చింది స్వామి అంటూ పలమనేరు శాసనసభ్యులు అమరనాథ రెడ్డి వైసీపీ నేతలకు వ్యంగ్యాస్త్రలను సంధించారు. టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారం అంశంపై….










