ఏపీ కాంగ్రెస్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నాలు ప్రారంభం
ఏపీలో దాదాపుగా కనుమరుగైన కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. ఏపీసీసీ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన మౌన సత్యాగ్రహం కార్యక్రమం విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా….










