Category: National

తమిళ రాజకీయాల్లో విజయ్ గర్జన: రేపు ఈరోడ్‌లో భారీ ర్యాలీ.. టీవీకే అధినేత ఎన్నికల శంఖారావం!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు విజయ్ తన రాజకీయ ప్రచారాన్ని ఉధృతం చేశారు. రేపు (డిసెంబర్ 18, గురువారం) ఈరోడ్ జిల్లాలోని విజయమంగళం టోల్ గేట్ వద్ద విజయ్ భారీ బహిరంగ….

కోల్‌కతాలో మెస్సీ ఈవెంట్‌లో గందరగోళం: అభిమానులకు, మెస్సీకి సీఎం మమతా బెనర్జీ క్షమాపణ

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్‌కతా పర్యటనలో భాగంగా సాల్ట్ లేక్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’ కార్యక్రమంలో తీవ్ర గందరగోళం, ఉద్రిక్తత చోటుచేసుకుంది. మెస్సీని చూడటానికి వచ్చిన వందలాది మంది అభిమానులు అదుపు తప్పి….

ఉపాధి హామీ పథకం పేరు మార్పు: ‘పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజన’గా నిర్ణయం!

కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ మరో సంచలన నిర్ణయానికి తెరలేపింది. ఉపాధి హామీ పథకం పేరును మార్చేసింది. ఇప్పటివరకు మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా ఉన్న పేరును ‘పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజన’ గా మార్చుతూ నిర్ణయం….

భారీ సంక్షోభంలో ఇండిగో: ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు, డీజీసీఏ ఆంక్షలు, వ్యూహాత్మక ఆరోపణలు

భారతదేశంలో చౌకధరల విమానయాన సంస్థగా పేరున్న ఇండిగో (InterGlobe Aviation) గత నాలుగు రోజులుగా తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. దేశీయ సర్వీసుల్లో నెలకొన్న అంతరాయం కారణంగా వందలాది విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. సిబ్బంది కొరత, పైలట్లకు శిక్షణపై డైరెక్టరేట్ జనరల్….

ఇండిగో సేవల్లో అంతరాయం: CEO క్షమాపణ, 5 రోజుల్లో పరిష్కారం హామీ

ఇండిగో విమాన సర్వీసులు వరుసగా ఆలస్యం కావడం, భారీ సంఖ్యలో ఫ్లైట్‌లు రద్దు కావడంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న తీవ్ర అసౌకర్యంపై సంస్థ CEO పీటర్ ఎల్బర్స్ స్పందించారు. ఆయన ప్రయాణికులందరికీ అధికారికంగా క్షమాపణలు తెలిపారు. ఈ అంతరాయానికి గల కారణాలను….

టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగాల్సిన పనిలేదు: వచ్చే ఏడాది నుంచి కొత్త టోల్ విధానం – కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ!

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వచ్చే ఏడాది (2026) నుంచి దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగాల్సిన పనిలేకుండా కొత్త టోల్ విధానాన్ని అమలులోకి తీసుకురానున్నట్లు కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ….

హిడ్మా ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల సంచలన లేఖ: ‘బూటకపు ఎన్‌కౌంటర్, కలప వ్యాపారులే ద్రోహం చేశారు’

మావోయిస్టు అగ్ర నాయకుడు హిడ్మా ఎన్‌కౌంటర్ పై మావోయిస్టు పార్టీ సంచలన లేఖను విడుదల చేసింది. ఈ ఎన్‌కౌంటర్‌ పూర్తిగా బూటకమని (Fake Encounter), అనారోగ్యంతో ఉన్న హిడ్మా మరియు శంకర్‌లు చికిత్స నిమిత్తం విజయవాడకు వెళ్లారని ఆ లేఖలో పేర్కొన్నారు…..

ఓటర్ల జాబితా సమీక్ష ఒత్తిడి: బీఎల్‌ఓల వరుస ఆత్మహత్యలు, గుండెపోటు మరణాలు – కన్నీళ్లు పెట్టిస్తోన్న సూసైడ్ నోట్

కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష (SIR) ప్రక్రియపై విపక్షాల విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో, పని ఒత్తిడి కారణంగా పలువురు బూత్ లెవెల్ ఆఫీసర్లు (BLO) మరణించడం కలకలం రేపుతోంది. ఉత్తర్ ప్రదేశ్‌లో తాజాగా మరో….

కర్ణాటకలో తీవ్రమైన రాజకీయ సంక్షోభం..!

కర్ణాటక పాలకపక్షంలో రాజకీయాలు తారాస్థాయికి చేరాయా? సీఎం కుర్చీ కాపాడుకోవాలని సిద్ధరామయ్య.. ఆ పీఠ దక్కించుకోవాలని డీకే శివకుమార్ పోటీ పడుతున్నారా? హైకమాండ్ పిలుపు కోసం నేతలు వెయిట్ చేస్తున్నారా? శనివారం సాయంత్రానికి డీకే శివకుమార్ హస్తినకు వెళ్లనున్నారా? అవుననే సంకేతాలు….

మంతెన వారి వివాహ వేడుకల్లో జెన్నిఫర్ లోపేజ్ ప్రదర్శన: భారీ పారితోషికం

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్లో ఇటీవల భారత సంతతి అమెరికన్ బిలియనీర్, అమెరికా ఫార్మా ఇండస్ట్రీలో ప్రముఖ వ్యాపారవేత్త అయిన మంతెన రామరాజు కుమార్తె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రామరాజు కుమార్తె నేత్ర మంతెన, వంశీ గాదిరాజుల వివాహానికి దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు….