Category: National

చైనా, అమెరికాలను కాదని పాక్‌తో బంగ్లాదేశ్ రక్షణ ఒప్పందం: జెఎఫ్-17 ఫైటర్ జెట్ల కొనుగోలుకు మొగ్గు!

బంగ్లాదేశ్ తన వైమానిక దళాన్ని ఆధునీకరించే క్రమంలో పాకిస్తాన్ నుండి జెఎఫ్-17 థండర్ ఫైటర్ జెట్‌లను కొనుగోలు చేయడానికి సిద్ధమైంది. చైనా మరియు పాకిస్తాన్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ విమానం రక్షణ ఎగుమతుల్లో పాకిస్తాన్‌కు ఒక పెద్ద విజయంగా నిలిచింది…..

ఒడిశాలో ఘోర విమాన ప్రమాదం: రూర్కేలా నుంచి భువనేశ్వర్‌కు వెళ్తుండగా కూలిన చార్టర్డ్ ప్లేన్!

ఒడిశా రాష్ట్రంలో శనివారం సాయంత్రం ఒక చార్టర్డ్ విమానం ప్రమాదవశాత్తు కూలిపోయింది. రూర్కేలా నుండి రాజధాని భువనేశ్వర్‌కు బయలుదేరిన ఈ తొమ్మిది సీట్ల చిన్న విమానం, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం లేదా ఇతర కారణాల వల్ల కుప్పకూలింది. ప్రమాదం….

హిమాచల్ ప్రదేశ్ లో ఘోర బస్సు ప్రమాదం… 12 మంది మృతి..

హిమాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిర్మౌర్ జిల్లాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి సుమారు 200 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 33 మంది….

కర్ణాటకలో సీఎం మార్పు సెగ: అధిష్ఠానం పిలుపు కోసం ఎదురుచూస్తున్నామన్న డీకే శివకుమార్

కర్ణాటక కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పుపై చర్చ మరోసారి తీవ్రస్థాయికి చేరింది. శనివారం బెంగళూరులో మీడియాతో మాట్లాడిన డీకే శివకుమార్.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను మరియు తనను ఢిల్లీకి పిలుస్తామని పార్టీ హైకమాండ్ ఫోన్‌లో తెలియజేసిందని వెల్లడించారు. “సరైన సమయం వచ్చినప్పుడు మేమిద్దరం కలిసి….

ఢాకాలో భారత వీసా కేంద్రం మూసివేత: పెరుగుతున్న నిరసనలు.. బంగ్లాదేశ్ హైకమిషనర్‌కు భారత్ సమన్లు!

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భద్రతా పరిస్థితులు ఆందోళనకరంగా మారడంతో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢాకాలోని జమునా ఫ్యూచర్ పార్క్‌లో ఉన్న భారత వీసా దరఖాస్తుల కేంద్రాన్ని (IVAC) భద్రతా కారణాల దృష్ట్యా తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. బుధవారం (డిసెంబర్….

తమిళ రాజకీయాల్లో విజయ్ గర్జన: రేపు ఈరోడ్‌లో భారీ ర్యాలీ.. టీవీకే అధినేత ఎన్నికల శంఖారావం!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు విజయ్ తన రాజకీయ ప్రచారాన్ని ఉధృతం చేశారు. రేపు (డిసెంబర్ 18, గురువారం) ఈరోడ్ జిల్లాలోని విజయమంగళం టోల్ గేట్ వద్ద విజయ్ భారీ బహిరంగ….

కోల్‌కతాలో మెస్సీ ఈవెంట్‌లో గందరగోళం: అభిమానులకు, మెస్సీకి సీఎం మమతా బెనర్జీ క్షమాపణ

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్‌కతా పర్యటనలో భాగంగా సాల్ట్ లేక్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’ కార్యక్రమంలో తీవ్ర గందరగోళం, ఉద్రిక్తత చోటుచేసుకుంది. మెస్సీని చూడటానికి వచ్చిన వందలాది మంది అభిమానులు అదుపు తప్పి….

ఉపాధి హామీ పథకం పేరు మార్పు: ‘పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజన’గా నిర్ణయం!

కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ మరో సంచలన నిర్ణయానికి తెరలేపింది. ఉపాధి హామీ పథకం పేరును మార్చేసింది. ఇప్పటివరకు మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా ఉన్న పేరును ‘పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజన’ గా మార్చుతూ నిర్ణయం….

భారీ సంక్షోభంలో ఇండిగో: ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు, డీజీసీఏ ఆంక్షలు, వ్యూహాత్మక ఆరోపణలు

భారతదేశంలో చౌకధరల విమానయాన సంస్థగా పేరున్న ఇండిగో (InterGlobe Aviation) గత నాలుగు రోజులుగా తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. దేశీయ సర్వీసుల్లో నెలకొన్న అంతరాయం కారణంగా వందలాది విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. సిబ్బంది కొరత, పైలట్లకు శిక్షణపై డైరెక్టరేట్ జనరల్….

ఇండిగో సేవల్లో అంతరాయం: CEO క్షమాపణ, 5 రోజుల్లో పరిష్కారం హామీ

ఇండిగో విమాన సర్వీసులు వరుసగా ఆలస్యం కావడం, భారీ సంఖ్యలో ఫ్లైట్‌లు రద్దు కావడంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న తీవ్ర అసౌకర్యంపై సంస్థ CEO పీటర్ ఎల్బర్స్ స్పందించారు. ఆయన ప్రయాణికులందరికీ అధికారికంగా క్షమాపణలు తెలిపారు. ఈ అంతరాయానికి గల కారణాలను….