ఒకే రోజు రెండు హామీలు అమలు చేశాం -ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్
చిత్తూరు: నారా చంద్రబాబునాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఒకేరోజు రెండు హామీలను అమలు చేసి మాట నిలబెట్టుకుందని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రంజాన్ కానుకగా ఇమామ్, మౌజమ్….










