Author: YES9 TV

తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చెయ్యకూడదని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 29వ తేదీన శుక్రవారం కర్ణాటక (karnataka) బంద్‌కు కన్నడ సంస్థల కూటమి పిలుపు

బెంగళూరు: తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చెయ్యకూడదని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 29వ తేదీన శుక్రవారం కర్ణాటక (karnataka) బంద్‌కు కన్నడ సంస్థల కూటమి పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 26వ తేదీన కావేరి సమస్య కారణంగా బెంగళూరు (Bengaluru) బంద్ (bandh) చేశారు…..

AP

టీడీపీ నేత నారా లోకేశ్(Nara Lokesh) యువగళం(yuvagalam) పై ఉత్కంఠ

టీడీపీ నేత నారా లోకేశ్(Nara Lokesh) యువగళం(yuvagalam) పై ఉత్కంఠ కొనసాగుతోంది. లోకేశ్ తన పాదయాత్రను రేపు (శుక్రవారం) తిరిగి ప్రారంభించేందుకు ముహూర్తం నిర్ణయించారు. కానీ, ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించటం లేదు. మరోసారి వాయిదా పడనుందని పార్టీ నేతలు చెబుతున్నారు. సీఐడీ(CID)….

AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు తరువాత రాజకీయ పరిణామాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు తరువాత రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని టిడిపి నేతలు నిరసనలు తెలియజేస్తుంటే, పక్కా ఆధారాలతో చంద్రబాబు పట్టుబడ్డాడని వైసిపి నేతలు మండిపడుతున్నారు. ఇక తాజాగా చంద్రబాబు….

వైభవంగా భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనోత్సవం

వైభవంగా భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనోత్సవం జరుగుతోంది. 11 రోజుల పాటు పూజలందుకున్న ఖైరతాబాద్(Khairtabad) మహాగణపతి శోభాయాత్ర(Shoba Yatra) ఈ ఉదయమే మొదలైంది. షెడ్యూల్ కంటే ముందుగానే ఖైరతాబాద్ శోభాయాత్ర ప్రారంభమైంది. ఖైరతాబాద్ గణేష్ చరిత్రలోనే తొలిసారిగా మధ్నాహ్నం సమయానికే నిమజ్జన ప్రక్రియ….

కేసీఆర్ వల్లే తెలంగాణాలో వైద్య విప్లవం: మంత్రి హరీశ్ రావు!!

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలలోనూ, మెడికల్ కళాశాలలో నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమాలలోనూ పాల్గొంటున్నారు . మంత్రి హరీష్ రావు ములుగు జిల్లాలో మెడికల్ కళాశాల, డిగ్రీ….

ఇరాక్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 113 మంది మృతి..

ఇరాక్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఉత్తర నినెవే ప్రావిన్స్‌లో వివాహ వేడుకలో జరిగిన అగ్నిప్రమాదంలో 100 మందికి పైగా మరణించారు. 150 మందికి పైగా గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 113 మంది మరణించినట్లు నినెవే డిప్యూటీ….

AP

చంద్రబాబు కేసు లో సీజేఐ తాజా నిర్ణయం – బెయిల్ కోసం కాదన్నలూధ్రా….!!

టీడీపీ అధినేత చంద్రబాబు(Chandra Babu) కేసులో సుప్రీంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు స్కిల్ స్కాం లో దాఖలైన ఎఫ్ఐఆర్(FIR) పైన స్టే ఇవ్వాలని దాఖలు చేసిన పిటీషన్ ఈ మధ్నాహ్నం సంజీవ్ ఖన్నా ..భట్టి బెంచ్ ముందుకు వచ్చింది…..

హైదరాబాద్‌లో మరో టూరిస్ట్ అట్రాక్షన్- ఎంట్రీ ఫీజు, టైమింగ్స్ ఇవే

హైదరాబాద్: హైదరాబాద్‌లో మరో పర్యాటక కేంద్రం అందుబాటులోకి వచ్చింది. చారిత్రాత్మక హుస్సేన్‌ సాగర్‌కు ఇప్పుడు మరో అదనపు ఆకర్షణ తోడైంది. ఈ సాయంత్రం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మున్సిపల్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్….

AP

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతం

తిరుపతి: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. చివరి రోజున ఉదయం స్వామివారి చక్రస్నానం వైభవంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అంతకుముందు తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల వరకు స్వామివారికి పల్లకీ….

AP

విశాఖ నుంచి మరో వందేభారత్ – రూట్ ఖరారు..!!

తెలుగు రాష్ట్రాల్లో మరో వందేభారత్(Vande Bharat) అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో(Telugu States) నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. నాలుగు రోజుల క్రితం కాచిగూడ – యశ్వంతపూర్, విజయవాడ- చెన్నై మధ్య రెండు రైళ్లు మొదలయ్యాయి…..