Author: YES9 TV

హమాస్‌ను మట్టుబెట్టండి : ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహును కోరిన నిక్కీ హేలీ

రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్ధులు నిక్కీ హేలీ (Nikki Haley), వివేక్ రామస్వామి సహా పలువురు ఇండో అమెరికన్లు ఈ సంక్లిష్ట సమయంలో ఇజ్రాయెల్‌కు బాసటగా నిలిచారు. న్యూయార్క్ : ఇజ్రాయెల్‌-పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్‌పై….

రేవంత్ రెడ్డి తీరు ఓటుకు నోటు.. సీటుకు రేటు అన్నట్టుంది: కేటీఆర్ ఘాటువ్యాఖ్యలు!!

తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు రానున్నాయి. తెలంగాణలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలను….

గులాబీ నుండి తెలంగాణ విముక్తి కాబోతోంది.!ఆరు గ్యారంటీలతో తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులన్న రేవంత్ రెడ్డి.!

తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయన్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. తెలంగాణకు విముక్తి కలిగే తేదీని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించిందని, నవంబర్ 30న తెలంగాణకు పట్టిన పీడ విరగడ కాబోతోందన్నిరు. ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్బంగా రేవంత్ రెడ్డి ఢిల్లీలో….

AP

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలపై మొదటి సంతకం

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలపై మొదటి సంతకం ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ఆరు గ్యారెంటీలు పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతాయని రేవంత్ స్పష్టం చేశారు. సోనియాగాంధీ ఆరు గ్యారెంటీలు ప్రకటించిన తర్వాత రోజు….

తెలంగాణలో మరో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు: ఉత్తర్వులు జారీ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో రెవెన్యూ డివిజన్ ఏర్పడింది. ములుగు జిల్లా ఏటూరు నాగారాన్ని డివిజన్‌గా కేంద్రం ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కన్నాయిగూడెం, ఏటూరు నాగారం, మంగపేట, వెంకటాపురం, వాజేడు, తాడ్వాయి మండలాలతో రెవెన్యూ….

హమాస్ ఉగ్రదాడుల్లో 200 మందికి పైగా ఇజ్రాయెలియన్లు దుర్మరణం: ఆందోళనలో భారతీయులు

జెరూసలేం: ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హమాస్ ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ఇజ్రాయెల్‌పై దాడులకు తెగబడుతున్నారు. రాకెట్లను సంధిస్తోన్నారు. ఈ దాడులను ఇజ్రాయెల్ తిప్పి కొడుతోంది. పాలస్తీనాపై పూర్తిస్థాయిలో యుద్ధానికి దిగినట్లు ఆ దేశ….

AP

వంగవీటి రాధా పెళ్లి ముహూర్తం, వేదిక ఖరారు – శుభలేఖ ఇలా..!!

వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ వివాహ పనులు ముమ్మరం అయ్యాయి. ఈ నెల 22న వంగవీటి రాధా వివాహం జరగనుంది. నర్సాపురం కు చెందిన పుష్పవల్లితో రాధా వివాహం ఖరారైంది. నర్సాపురంలో ఈ మధ్యనే నిశ్చితార్ధం జరిగింది. రాధా వివాహానికి….

టీ కాంగ్రెస్ అభ్యర్దుల జాబితా సిద్దం – లిస్టులో ఉన్నది వీరే..!!

తెలంగాణ(Telangana) ఎన్నికల రాజకీయం హీటెక్కుతోది. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ప్రధాన పార్టీలు ఎన్నికల సమరానికి సై అంటున్నాయి. బీఆర్ఎస్(BRS) అభ్యర్దులను ఖరారు చేసి..ప్రచారంలో మందుంది. బీజేపీ(BJP) అభ్యర్దుల ఎంపిక పై కసరత్తు జరుగుతోంది. కాంగ్రెస్(Congress) ఎన్నికల కమిటీ….

జెరూసలేం: ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హమాస్ ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ఇజ్రాయెల్‌పై దాడులకు తెగబడుతున్నారు. రాకెట్లను సంధిస్తోన్నారు. ఈ దాడులను ఇజ్రాయెల్ తిప్పి కొడుతోంది. పాలస్తీనాపై పూర్తిస్థాయిలో యుద్ధానికి దిగినట్లు ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. స్థానిక కాలమనం ప్రకారం.. శనివారం సాయంత్రం ఆరంభమైన హమాస్ ఉగ్రవాదుల రాకెట్ దాడుల్లో 300 మందికి పైగా ఇజ్రాయెలియన్లు మరణించారు. ఈ సంఖ్య అక్కడితో ఆగే అవకాశాలు దాదాపుగా లేవు. అంతకంతకూ మృతుల సంఖ్య పెరిగిపోతున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. రాకెట్ దాడుల్లో 1,600 మందికి పైగా గాయపడ్డారని పేర్కొంది. గాజా స్ట్రిప్‌లోనూ మరణాలు భారీ సంఖ్యలో నమోదయ్యాయి. ఇప్పటివరకు 240 మందికి పైగా మరణించారు. పలువురు గాయపడ్డారు. తొలుత ఇజ్రాయెల్- పాలస్తీనా సరిహద్దు వెంబడి గాజా సమీప ప్రాంతాల నుంచి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై రాకెట్లతో దాడులు చేశారు. సరిహద్దులను దాటుకుని ఇజ్రాయెల్ భూభాగంపైకి చొచ్చుకుని వచ్చారు. సరిహద్దులకు ఆనుకుని ఉన్న పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. గాజా సరిహద్దు వెంబడి ఉన్న ఇజ్రాయెల్‌లోని అనేక స్థానాలను హమాస్ ఉగ్రవాదులు తమ నియంత్రణలోకి తీసుకున్నారు. అక్కడ తమ చేతికి చిక్కిన ఇజ్రాయెలీలను గాజా స్ట్రిప్‌కు తరలించడం మొదలు పెట్టారు. వందలాది మంది ఇజ్రాయెలీలను వారు బందీలుగా పట్టుకున్నట్లు మీడియా తెలిపింది. ఇజ్రాయెల్ సైన్యం ఎదురుదాడికి దిగింది. ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్‌ను ప్రకటించింది. గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. వైమానిక దాడులతో నిప్పులు కురిపిస్తోంది. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా, శాంతియుత వాతావరణానికి భంగం వాటిల్లేలా హమాస్ వ్యవహరిస్తోందని, దాడులకు పాల్పడిన తీవ్రమైన నేరానికి పాల్పడిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి చెప్పారు.

జెరూసలేం: ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హమాస్ ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ఇజ్రాయెల్‌పై దాడులకు తెగబడుతున్నారు. రాకెట్లను సంధిస్తోన్నారు. ఈ దాడులను ఇజ్రాయెల్ తిప్పి కొడుతోంది. పాలస్తీనాపై పూర్తిస్థాయిలో యుద్ధానికి దిగినట్లు ఆ దేశ….

గన్‌మెన్ చెంప పగలకొట్టిన హోంమంత్రి..తప్పని వారించిన మరో మంత్రి..వీడియో వైరల్

తెలంగాణ మంత్రులు ఇటీవల కాలంలో వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇతరులపై చేయి చేసుకుంటూ రాష్ట్ర మంత్రులు తరచూ వివాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ఇటీవలే మంత్రి తలసాని ఇందిరాపార్క్ స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్ సమయంలో మంత్రి కేటీఆర్ పక్కన నడుస్తున్న బైంసా అగ్రికల్చర్‌….