కదిరిలో పెన్షన్ల పంపిణీ మరియు నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్
“పేదల సేవలో” కార్యక్రమంలో భాగంగా ఈరోజు కదిరి పట్టణం మున్సిపల్ 31 వ వార్డు నందు “ఎన్టీఆర్ భరోసా” పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నాను. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి నేరుగా చేరాలన్న స్పష్టమైన లక్ష్యంతో, లబ్ధిదారుల….










