మే 10 నుంచి ఈ రాశులవారి సుడి తిరగనుంది
గ్రహాలకు కమాండరైన అంగారకుడు ప్రస్తుతం మిథునరాశిలో సంచరిస్తున్నాడు. మే 10వ తేదీ వరకు అదే రాశిలో ఉంటాడు. తర్వాత కుజుడు మే 10న కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ధైర్యాన్నిచ్చే మార్స్ గ్రహం రాశి మారుతోంది. దీనివల్ల కొన్ని రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుంది…..









