బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ రెండు పోర్టల్స్ బంద్: నాగర్ కర్నూల్ సభలో జేపీ నడ్డా కామెంట్స్
మహబూబ్నగర్: తెలంగాణలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీనేనని.. తమతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. మహాజన్ సంపర్క్ అభియాన్లో భాగంగా ఆదివారం సాయంత్రం నాగర్కర్నూల్లో ఏర్పాటు చేసిన బీజేపీ నవసంకల్ప సభలో నడ్డా ముఖ్య….










