తిరుమలలో కారేరిష్ఠి యాగం.. మూడు రోజుల పాటు నిర్వహించనున్న టీటీడీ..
తిరుమలలో నేటి నుంచి 26 తేదీ వరకు కారేరిఇష్టి యాగం, వరుణజపం, పర్జన్యశాంతి హోమం నిర్వహించనున్నారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి.. దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ యాగాలు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. కారేరిష్ఠి యాగాన్నితిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన….









