పెనుమూరులో కరెంటోళ్ల జనాబాట….
ఏపీఎస్పిడిసిఎల్ నూతనం గా ప్రవేశపెట్టిన కరెంటోళ్ల జనాభాటా కార్యక్రమం మంగళవారం పెనుమూరు మండలం లో ప్రారంభం అయింది. మండలం లోని సామిరెడ్డిపల్లి పంచాయతి ప్రతి గ్రామం లోని విద్యుత్ సమస్యల మీద గ్రామస్తులతో జీడీ నెల్లూరు ఏ డి ఈ….










