రాయచోటి ప్రజలకు క్షమాపణలు: కన్నీటి పర్యంతమైన మంత్రి రాంప్రసాద్ రెడ్డి!
అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని తొలగించి, మదనపల్లెను కేంద్రంగా చేస్తూ ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ఆ ప్రాంత ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ……










