Latest Posts

AP

జేఎన్టీయూలో అలరిస్తున్న ‘మహిళా వ్యాపారుల ప్రోడక్ట్ ఎక్స్‌పో’: ప్రారంభించిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ

అనంతపురం జిల్లా జేఎన్టీయూ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో మహిళా వ్యాపారుల ప్రోడక్ట్ ఎక్స్పో ప్రారంభం అనంతపురం, జేఎన్టీయూ మార్చి 7: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జేఎన్టీయూ అనంతపురం ప్రాంగణంలో ఉన్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH), అనంతపురం….

AP

పసలూరులో ఆర్డీఎస్ఎస్ పనుల పరిశీలన: నిర్ణీత గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలి – కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశం

అనంతపురం జిల్లా *పసలూరు గ్రామంలో ఆర్డీఎస్ఎస్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్* అనంతపురం, మార్చి 07 : – *బుక్కరాయసముద్రం మండలంలోని పసలూరు గ్రామంలో జరుగుతున్న ఆర్డీఎస్ఎస్ పథకం పనులను జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పరిశీలించారు. శనివారం పసలూరులో జిల్లా….

AP

ఏప్రిల్ నెలాఖరులోగా సబ్‌స్టేషన్ల పనులు పూర్తి కావాలి: జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశం

అనంతపురం జిల్లా *సబ్‌స్టేషన్లలో జరుగుతున్న పనులను ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తిచేయాలి* – *: జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్* – *: సింగనమల మండలంలోని పెరవలి వద్ద పీఎం కుసుమ్ పథకం కింద ఏర్పాటు చేస్తున్న సౌర విద్యుత్ ప్రాజెక్ట్ పరిశీలన.. నాయనపల్లి….

AP

రాయదుర్గంలో రెండో రోజుకు చేరిన మున్సిపల్ కార్మికుల రిలే దీక్షలు: సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం తప్పదని సిఐటియు హెచ్చరిక

అనంతపురం జిల్లా రాయదుర్గం • సిఐటియు ఆధ్వర్యంలో రిలే దీక్షలు •ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో మరో ఉద్యమానికి సిద్ధమవుతామని మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం సిఐటియు….

AP

పెరుగుతున్న ఎండలు.. వడదెబ్బపై అప్రమత్తంగా ఉండాలి: మలేరియా సబ్ యూనిట్ అధికారి నాగేంద్ర ప్రసాద్

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం • ఎండలు పెరుగుతున్నాయి … జాగ్రత్త వేసవి కాలంలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ నుంచి అప్రమత్తంగా ఉండాలని మలేరియా సబ్ యూనిట్ అధికారి నాగేంద్ర ప్రసాద్ సూచించారు. రాయదుర్గం మండల….

AP

రాయదుర్గంలో ఆపరేషన్ ‘వజ్రప్రహార్’: మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని డీఎస్పీ రవిబాబు పిలుపు

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం * దుర్గంలో ఆపరేషన్ “వజ్రప్రహార్” • డిఎస్పి రవిబాబు ఆధ్వర్యంలో ఆపరేషన్ వజ్రప్రహర్ కాటన్ సెర్చ్ అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని కోతి గుట్ట ప్రాంతంలో కళ్యాణదుర్గం డిఎస్పి రవిబాబు ఆధ్వర్యంలో పోలీసులు శనివారం ఉదయం….

AP

అగ్ని ప్రమాదాల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత: కళ్యాణదుర్గంలో అగ్నిమాపక శాఖ వారోత్సవాలు

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో భాగంగా కళ్యాణదుర్గం పట్టణంలోని శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రదర్శనను కళ్యాణదుర్గం అగ్నిమాపక శాఖ S.F.O L.వసంత నాయక్ గారు ప్రారంభించడం….

AP

సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడితే కఠిన చర్యలు: కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు హెచ్చరిక

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సోషల్ మీడియా పోస్టులపై డిఎస్పి రవిబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రవిబాబు హెచ్చరించారు. కళ్యాణదుర్గం సబ్-డివిజన్….

AP

అన్నక్యాంటీన్లలో నాణ్యమైన భోజనం, సమయపాలన తప్పనిసరి: జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశం

అనంతపురం జిల్లా *సమయపాలన పాటించాలి.. భోజనం నాణ్యతగా ఉండాలి* – *: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి* – *: జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్* – *: నగరంలోని గుత్తి రోడ్డులోనున్న అన్నక్యాంటీన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్* – *:….

AP

రైలు కిందపడి 15 గొర్రెలు మృతి…

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం రైలు కిందపడి 15 గొర్రెలు మృతి డి. హిరేహాల్ మండలం హొసగుడ్డం గ్రామ సమీపంలో శనివారం ఉదయం విషాదం చోటు చేసుకుంది. రైలు పట్టాలు దాటుతున్న క్రమంలో గుంతకల్లు నుంచి చిక్కజాజూరు వెళ్తున్న ప్యాసింజర్ రైలు….